# www.yuvatelangana.com epaper > www.yuvatelangana.com ## Posts - [సంక్రాంతికి మెగాస్టార్ ఇచ్చిన సూపర్ సర్ప్రైజ్ ఏంటో తెలుసా?](https://yuvatelangana.com/%e0%b0%b8%e0%b0%82%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%82%e0%b0%a4%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%ae%e0%b1%86%e0%b0%97%e0%b0%be%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%87/): “బాస్ ఈజ్ బ్యాక్” అని చెప్పేలా వచ్చిన సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ .మెగాస్టార్ చిరంజీవి హీరోగా,సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోవిక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించారు.‘భోళా శంకర్’ డిజాస్టర్ తర్వాత చిరు నుంచి వచ్చిన మూవీ కావడం,వరుసగా 8 బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన అనిల్ రావిపూడి సినిమా కావడంతోఈ మూవీపై ముందునుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచిసాంగ్స్ వరకు అన్నీ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి.దీంతో ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి.సంక్రాంతి కానుకగా జనవరి 12నవరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాకుథియేటర్ల నుంచే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.70 ఏళ్ల వయసులోనూ చిరంజీవి తన స్వాగ్‌తోఅందర్నీ సర్ప్రైజ్ చేశారు.కామెడీ, డ్యాన్స్, యాక్షన్ సన్నివేశాల్లో మెగాస్టార్ మళ్లీ అదరగొట్టారుఎన్నో ఏళ్ల తర్వాత వింటేజ్ చిరునిస్క్రీన్‌పై చూసామని మెగా అభిమానులు సంబరపడిపోతున్నారు.సోషల్ మీడియాలో #BossIsBack అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయిఇక తాజాగా […] - [తేళ్ల హరికృష్ణ, దాసరి రాహుల్ ప్రదీప్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఆర్ ఎన్ సి హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం](https://yuvatelangana.com/%e0%b0%a4%e0%b1%87%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%b9%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b1%83%e0%b0%b7%e0%b1%8d%e0%b0%a3-%e0%b0%a6%e0%b0%be%e0%b0%b8%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%b0%e0%b0%be%e0%b0%b9/): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వడ్డేపల్లి ఎన్ క్లేవ్ లో ఆర్‌.ఎన్.సి హాస్పిటల్ డాక్టర్ రమేష్ సౌజన్యంతో తేళ్ల హరికృష్ణ, దాసరి రాహుల్ ప్రదీప్ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వడ్డేపల్లి ఎన్ క్లేవ్ కార్యదర్శి డాక్టర్ సంతోష్ కుమార్, పీఎస్ఆర్కే భగవాన్, కిషోర్ కుమార్ పాల్గొన్నారు, ఈ సందర్భంగా తేళ్ల హరికృష్ణ మాట్లాడుతూ.. రోజువారి జీవనశైలిలో ప్రజలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, దీనిని నివారించేందుకు తమ వంతు కృషిగా తెల్ల హరికృష్ణ, దాసరి రాహుల్ ప్రదీప్ మిత్ర మండలి గత ఆరు నెలలుగా హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, వివేకానంద నగర్ కాలనీ డివిజన్లో పలుచోట్ల బ్లడ్ డొనేషన్ క్యాంప్, హై టెస్టింగ్ క్యాంప్, హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇది ఐదవ క్యాంప్ నిర్వహిస్తున్న వైద్య శిబిరమని పేర్కొన్నారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్, థైరాయిడ్, జీఆర్‌బీఎస్, సీబీపీ, ఈసీజీ పరీక్షలతో […] - [కేంద్ర బడ్జెట్‌లో ఓబీసీలు సంక్షేమం కోసం ప్రత్యేకంగా రూ.2 లక్షల కోట్లు కేటాయించాలి.](https://yuvatelangana.com/%e0%b0%95%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%ac%e0%b0%a1%e0%b1%8d%e0%b0%9c%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%93%e0%b0%ac%e0%b1%80%e0%b0%b8%e0%b1%80%e0%b0%b2/): ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2026–27 కేంద్ర బడ్జెట్‌లో ఓబీసీలు సంక్షేమం కోసం ప్రత్యేకంగా రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ డిమాండ్ చేశారు. దేశ జనాభాలో 52 శాతానికి పైగా ఉన్న ఓబీసీల అభివృద్ధికి ఇది అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. - [కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించిన రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు](https://yuvatelangana.com/1981-2/): గులాబీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించిన రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 👉 వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ వార్డ్ నెంబర్ పోగులకొండ వేణు, పెద్దగోని ప్రసాద్, మాజీ వార్డ్ నెంబర్ కుంట రాంబాబుమరియుమైలారం గ్రామనికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కోలా నవీన్, బోయిని అనిల్ ఈ రోజు హైదరాబాద్ లో…. SRR ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరగా గులాబీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించిన…. ✦ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, పాలకుర్తి బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి– ఎర్రబెల్లి దయాకర్ రావు గారు… ఈ కార్యక్రమంలో రాయపర్తి మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ […] - [టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి గారిని సన్మానించిన ఎమ్మెల్యే నాగరాజు గారు....](https://yuvatelangana.com/%e0%b0%9f%e0%b0%bf%e0%b0%aa%e0%b0%bf%e0%b0%b8%e0%b0%bf%e0%b0%b8%e0%b0%bf-%e0%b0%b0%e0%b0%be%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%89%e0%b0%aa%e0%b0%be%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%95/):  (దాసరి శ్రీనివాస్) : తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి గారు నూతనంగా సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంచార్జిగా నియమితులైన శ్రీమతి హనుమండ్ల ఝాన్సీ రెడ్డి గారిని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి హనుమండ్ల యశస్విని రెడ్డి గారితో కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు… ఈ సమావేశం లో  ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….. - [పాశ మైలారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం.](https://yuvatelangana.com/%e0%b0%aa%e0%b0%be%e0%b0%b6-%e0%b0%ae%e0%b1%88%e0%b0%b2%e0%b0%be%e0%b0%b0%e0%b0%82-%e0%b0%aa%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%bf%e0%b0%95%e0%b0%b5%e0%b0%be/): సంగారెడ్డి(ఇస్నాపూర్) : సంగారెడ్డి పాశ మైలారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది.సీగాచి కెమికల్స్ పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది. రియాక్టర్ పేలి మంటలు ఎగిసిపడ్డాయి.స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది.దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.ఫైర్‌ సిబ్బంది మంటలార్పుతున్నారు. ఘటనా స్థలానికి భారీగా అంబులెన్సులు, 108 సిబ్బంది చేరుకున్నారు. కార్మికుల కుటుంబ సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో కంపెనీ దగ్గరకు చేరుకుంటున్నారు.తీవ్రగాయాలైన వారికి పటాన్‌చెరులో ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు.పేలుడు దాటికి భవనం కుప్పకూలిపోయింది.పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫ్యాక్టరీ పరిసరాలు, చుట్టుపక్కల వారిని వెంటనే అక్కడ్నుంచి ఖాళీ చేయిస్తున్నారు అధికారులు.ఈ కంపెనీలో మెడిసిన్స్ కి సంబంధించిన పౌడర్ తయారు చేస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారని చెబుతున్నారు. ఈ ఘటనలో 20మందికి పైగా కార్మికులకు తీవ్రంగా గాయపడినట్టుగా తెలిసింది.ప్రమాదంలో ఐదుగురు కార్మికులు సజీవదహనమైనట్టుగా తెలుస్తోంది. ఫ్యాక్టరీ లోపల చిక్కుకున్న వారి కోసం వారి కుటుంబ సభ్యులు, […] - [ఏదొక కారణంతో మా ఇద్దరి కాంబో సెట్ కాలేదు.](https://yuvatelangana.com/%e0%b0%8f%e0%b0%a6%e0%b1%8a%e0%b0%95-%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b0%a3%e0%b0%82%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%ae%e0%b0%be-%e0%b0%87%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%95%e0%b0%be/): తెలుగు సినీపరిశ్రమలో డైరెక్టర్ వెంకీ అట్లూరి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు ఎక్కువగా తమిళ్, మలయాళం హీరోలతో సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతున్నారు ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు.ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ వెంకీ అట్లూరి తన సినిమా ప్లానింగ్స్, తెలుగు స్టార్స్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.తాను నాగచైతన్యతో సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వెంకీ మాట్లాడుతూ.. తాను రాసుకున్న ప్రతీ కథను ముందుగా అక్కినేని నాగచైతన్యకే చెబుతానని అన్నారు. ఇప్పటివరకు తీసిన ప్రతి సినిమాను ఆయనకే నేరేట్ చేసినట్లు తెలిపారు. “నేను ఇప్పటివరకూ రాసుకున్న ప్రతీ కథ చైతన్యకే చెప్పాను.. నేను తీసిన 5 సినిమాలు ప్రతీది మొదట ఆయనకే చెప్పాను. ప్రతిసారి డేట్స్ కుదరకపోవడమో.. ఏదొక కారణంతో మా ఇద్దరి కాంబో సెట్ కాలేదు. - [40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల కలను ప్రధాని మోదీ నేరవేర్చారు.](https://yuvatelangana.com/40-%e0%b0%8f%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b0%be-%e0%b0%8e%e0%b0%a6%e0%b1%81%e0%b0%b0%e0%b1%81%e0%b0%9a%e0%b1%82%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8/): నిజామాబాద్ : కేంద్ర మంత్రి అమిత్ ఈరోజు నిజామాబాద్ సమావేశంలో పాల్గొన్నారు ఏళ్లుగా ఎదురుచూస్తున్న పసుపు బోర్డును కేంద్రమంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల కలను ప్రధాని మోదీ నెరవేర్చారని అన్నారు. పసుపు బోర్డు ఇక్కడికి రావడంలో రాష్ట్ర బీజేపీ ఎంపీల కృషి చాలా ఉందన్నారు. నిజామాబాద్ పసుపు ప్రపంచ మార్కెట్ లోకి వెళ్తుందని, పసుపు ధర పెరుగుతుందని, వ్యాపారాలు పెరుగుతాయని వ్యాఖ్యానించారు. మార్కెటింగ్, ఎక్స్‌పోర్ట్స్ ఆఫీస్ కూడా నిజామాబాద్‌లో ఉంటాయని, వివిధ దేశాలకు ఎగుమతి చేస్తామని పేర్కొన్నారు. - [తెలంగాణ ఆయిల్ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మెన్ పరమర్ష.](https://yuvatelangana.com/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3-%e0%b0%86%e0%b0%af%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%86%e0%b0%af%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%ab%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d/): భీమారం నందు వరంగల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రెటరీ ఆకుల సారంగపాణి తండ్రి రాజయ్య మృతిచెందగా వారి కుటుంబసభ్యులను పరామర్శించి నివాళి అర్పించిన తెలంగాణ ఆయిల్ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మెన్ శ్రీ జంగా రాఘవ రెడ్డి గారు . - [తండా బాట కార్యక్రమం లో భాగంగా గడప గడప కు బీఆర్ఎస్ పార్టీ.](https://yuvatelangana.com/%e0%b0%a4%e0%b0%82%e0%b0%a1%e0%b0%be-%e0%b0%ac%e0%b0%be%e0%b0%9f-%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b0%82-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%ad%e0%b0%be/): రాయపర్తి(దాసరి శ్రీనివాస్) : రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశాల మేరకు…తండా బాట కార్యక్రమం లో భాగంగా గడప గడప కు బీఆర్ఎస్ పార్టీ. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సూర్య తండా, AK తండా గ్రామంలో…తండా బాట కార్యక్రమం లో భాగంగా గడప గడప కు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం లో భాగంగా బీఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ విజయం దిశగా అందరు కలిసి పనిచేయాలి అని పిలుపు ఇచ్చిన SRR ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపటి శ్రీనివాస్ రెడ్డి గారు.ఈ కార్యక్రమం లో రాయపర్తి మండల మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ […] - [బీఆర్ఎస్ పార్టీ లో చేరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగులాబీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించిన రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.](https://yuvatelangana.com/%e0%b0%ac%e0%b1%80%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%aa%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%80-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a8/): రాయపర్తి (దాసరి శ్రీనివాస్) : వరంగల్ జిల్లా రాయపర్తి మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో….గన్నరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజీడీ గజేందర్ రెడ్డి, యువజన నాయకులు ఐత ప్రవీణ్, పాడిచర్ల రాకేష్ మరియు మైలారం గ్రామానికి చెందిన రాయపర్తి మాజీ ఎంపీపీ గుగులోత్ విజయ్ నామ నాయక్ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలోకి చేరగా గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన….రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, పాలకుర్తి బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు…ఈ కార్యక్రమం లో SRR ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపటి శ్రీనివాస్ రెడ్డి గారు, రాయపర్తి మండల పార్టీ అధ్యక్షులు మునవత్ నర్సింహా నాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్, […] - [రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశాల మేరకు…](https://yuvatelangana.com/%e0%b0%b0%e0%b0%be%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%ae%e0%b0%be%e0%b0%9c%e0%b1%80-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b1%81/): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ‘రాగన్న గూడెం’ గ్రామంలో…..రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కొరకు సన్నాహక సమావేశం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ నాయకులు…ఈ సన్నాహక సమావేశం గ్రామ పార్టీ అధ్యక్షులు సరికొండ రాజి రెడ్డి, మాజీ ఎంపీటీసీ కంది ప్రభాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేయగా…. ఈ కార్యక్రమం లో మండల పార్టీ నాయకులు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థలలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు దిశగా అందరు కలిసి పనిచేయాలి అని పిలుపు ఇచ్చారు…. ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్దర్శి పూస మధు, ఎంపీటీసీ క్లస్టర్ ఇంచార్జి తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, మండల పార్టీ సీనియర్ నాయకులు ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ నాయకులు సంకినేని ఎల్లస్వామి, చందు రామ్, చందు సతీష్, చందు లక్ష్మన్, స్థానిక నాయకులు అయిన BRS పార్టీ […] - [కృష్ణ తత్వాన్ని హరినామం గొప్పతనాన్ని ప్రపంచమంతా బోధిస్తున్న సంస్థ ఇస్కాన్.](https://yuvatelangana.com/%e0%b0%95%e0%b1%83%e0%b0%b7%e0%b1%8d%e0%b0%a3-%e0%b0%a4%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%b9%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a8%e0%b0%be%e0%b0%ae%e0%b0%82/): ప్రతినిత్యం భాగవతం, భగవద్గీత బోధిస్తూ కోట్లాదిమంది భక్తుల జీవితాలలో చైతన్యం నింపుతున్న దివ్య ధర్మాలుగా ఇస్కాన్ ముందిరాలు నిలుస్తున్నాయి.నిరంతరం హరే రామకృష్ణ మంత్రం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న మహా ధాంధిక భక్తి సంస్థ ఇస్కాన్. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్ (ISKCON). తెలుగులో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అని అర్థం. కృష్ణ తత్వాన్ని హరినామం గొప్పతనాన్ని ప్రపంచమంతా బోధిస్తున్న సంస్థ ఇస్కాన్.ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల ఇస్కాన్ మందిరాలు.పాశ్చాతులను సైతం హిందూ ధర్మం గురించి తెలుసుకునేలా చేసిన గొప్ప సంస్థ ఇస్కాన్. కృష్ణుడి గురించి హరే కృష్ణ నామం గురించి కృష్ణుడు చెప్పిన విధానంలో డుచుకుంటూ ఉంటే మన జీవన విధానంలో కలిగే మార్పులు కృష్ణ తత్వం గురించి నిత్యం ప్రపంచవ్యాప్తంగా 1966 ఈ సంస్థ సేవలు చేస్తోంది.బంజారాహిల్స్ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, అబిడ్స్, సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్స్ ఆధ్వర్యంలో శుక్రవారం జగన్నాథ రథయాత్ర […] - [రోడ్డు ప్రమాదం లో ఇద్దరి యువకులకు గాయాలు ప్రాణాలు కాపాడిన జీడిమెట్ల పోలీస్ సిబ్బంది…](https://yuvatelangana.com/%e0%b0%b0%e0%b1%8b%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b0%be%e0%b0%a6%e0%b0%82-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%87%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%b0%e0%b0%bf/): ప్రమాదంలో గాయపడిన ఇద్దరు యువకుల ప్రాణాలు కాపాడిన జీడిమెట్ల పోలీసులు,రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా శబ్దం రావడంతో సెకండ్ల వ్యవధిలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సీఐ గడ్డం మల్లేష్ మరియు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని తీవ్ర రక్తస్రావంతో ఇబ్బంది పడుతున్నఇద్దరు యువకుల్ని ఆటోలో దగ్గర్లో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం వల్ల ఇద్దరు ప్రాణాలు కాపాడడం జరిగింది.ఆ ఇద్దరు విద్యార్థులు బైక్ పైన టెంపుల్ కు వెళ్తున్నట్లుగా RTC bus ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ యొక్క యువకుల తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు హాస్పిటల్ కు చేరుకున్నారు .గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరడం జరిగింది. - [1.ఎయిర్ పోర్ట్ సమీపంలో నివాసం ఉండే వాళ్ల పరిస్థితి వర్ణనాతీతం బేగంపేట ఎయిర్ పోర్ట్ తరలించాలని డిమాండ్ చేసింది.](https://yuvatelangana.com/1-%e0%b0%8e%e0%b0%af%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b8%e0%b0%ae%e0%b1%80%e0%b0%aa%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b5/): DGCA ఆదేశాలతో ఆందోళనలో బేగంపేట్‌ ప్రజలున్నారు. తమకూ రిస్క్‌ ఉన్నట్లే అని భయపడుతున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ ఏర్పడ్డాక బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు కాస్త విమానాలు తగ్గినా సిటీకి వచ్చే వీఐపీలు, సీఎంలు, కేంద్రమంత్రుల రాకపోకలు మాత్రం బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచే సాగిస్తున్నారు.దీనికి తోడు ఐఏఎఫ్ ట్రైనింగ్ విమానాలు, హెలికాప్టర్ల సర్వీసులు బేగంపేట్‌లో ఎక్కువ నడుస్తున్నా్యి.చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని, ఎయిర్‌పోర్టును దుండిగల్‌కు తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు బేగంపేట్ వాసులు. - [దుండిగల్ లో టిప్పర్ వేగానికి పసి కందు బలి.](https://yuvatelangana.com/%e0%b0%a6%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf%e0%b0%97%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%9f%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%b5%e0%b1%87%e0%b0%97%e0%b0%be/): కుత్బుల్లాపూర్ : జూన్ 27 : యువ తెలంగాణ కుత్బుల్లాపూర్ దుండిగల్ పియస్ పరిదిలో దారుణంమల్లంపేట్ లోగల పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ముందు రోడ్డు ప్రమాదం.తల్లితో పాటు స్కూల్ కి వెళ్తున్న 1వ తరగతి బాలుడిని ఢీకోట్టి పైనుండి వెళ్లిన టిప్పర్ లారీ..అక్కడిక్కడే మృతి చెంది,నుజ్జునుజ్జైన బాలుడు..ప్రాధమిక దర్యాప్తు లో మృతి చెందిన బాలుడు అభిమాన్షు రెడ్డి (6) సంవత్సరాలు గా గుర్తింపు.బౌరంపేట గీతాంజలి స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతున్న బాలుడు…సి.సి‌ ఫుటేజ్ లో నమోదైన ప్రమాదకరమైన సంఘటన.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. - [క్యూ కట్టిన రాజకీయ నేతలు, భక్తులు బోనాల సంబరాలు షురూ….](https://yuvatelangana.com/%e0%b0%95%e0%b1%8d%e0%b0%af%e0%b1%82-%e0%b0%95%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%95%e0%b1%80%e0%b0%af-%e0%b0%a8%e0%b1%87%e0%b0%a4%e0%b0%b2%e0%b1%81/): *బోనాల పండుగ ప్రారంభంతో గోల్కొండ కోటకు రాజకీయ నేతలు, భక్తులు భారీగా క్యూ కట్టారు.*ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పించి.. సల్లంగా చూడమని వేడుకుంటారు. ల్కొండ కోటలోని జగదాంబికా అమ్మవారికి బోనాలు సమర్పణకు భక్తులు భారీగా తరలివచ్చారు.ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో గోల్కోండ కోటలోని జగదాంబిక అమ్మవారికి అర్చకులు తొలి బోనం సమర్పించారు.బోనాల పండుగ ప్రారంభంతో గోల్కొండ కోటకు రాజకీయ నేతలు, భక్తులు భారీగా క్యూ కట్టారు.బోనాల పండుగ ప్రారంభంతో గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఆలయ అర్చకులు తొలి బోనం సమర్పించారు.బోనాల జాతర ప్రారంభం నేపథ్యంలో తొలి బోనం సమర్పణకు వివిధ పార్టీల నేతలు, భక్తులు పెద్దయెత్తున తరలివచ్చారు.తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌తోపాటు..ఎంపీ ఈటల రాజేందర్‌ బోనాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు విజయశాంతి, కవిత, బీజేపీ నేత మాధవీలత అమ్మవారికి బోనాలు సమర్పించారు.గోల్కొండ కోటలోని జగదాంబికా అమ్మవారికి బోనాలు సమర్పణకు భక్తులు భారీగా […] - [నా మొర ఆలకించండి సార్ అప్పుడు ప్రభుత్వంలో ఇప్పటి ప్రభుత్వంలో ఎన్ని వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోరా…](https://yuvatelangana.com/%e0%b0%a8%e0%b0%be-%e0%b0%ae%e0%b1%8a%e0%b0%b0-%e0%b0%86%e0%b0%b2%e0%b0%95%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%85%e0%b0%aa%e0%b1%8d/): కుత్బుల్లాపూర్ : యువ తెలంగాణ కుత్బుల్లాపూర్ ఈత ఒక సాధనగా పాఠ్యాం లో చేర్చాలి ఇలా చేయడం వలన చాలా మంది పిల్లలు తమ ప్రాణాలను కాపాడుకుంటారు ఈత తెలియక చాలా మంది పసితనం లోనే ప్రాణాలు కోల్పోతున్నారు మన తెలుగు రాష్టాల్లో ఇప్పటికి వరకు 1000- 1500 మంది ప్రాణాలు కోల్పోయారు అని ప్రకృతి ప్రేమికుడు ఆవేదన వెక్తం చేశారు ప్రకృతి ప్రేమికుడు కోలా రవీందర్ ముదిరాజ్ ఈత రాక మునిగిపోతువుంటే రక్షించే క్రమంలో బయటకి లాగటానికి ముక్యంగా గట్టుపైన ఉన్నవాళ్లు ఒక ధోతినిగాని, చున్నీ గాని, తాడుగాని, అందించే ప్రయత్నం చేయాలి లేదా జుట్టు పట్టుకొని ఈడ్చుకు రావాలి అదె ఈత రాణి వాళ్ళు దిగి వాళ్ళని కాపాడే ప్రయత్నలో మీ ప్రాణాలు కుడా కోల్పోయే అవకాశం ఉంది విద్యార్థులకు అవగాహన కల్పించాలి అని రవీందర్ ముదిరాజ్ సూచించారు ఈత నేర్చుకోవాలి అంటే పెద్దవారు ఎవరైనా ఈత బాగా […] - [విస్తుపోయే నిజాలు తెలిశాయి సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో ..!](https://yuvatelangana.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81%e0%b0%aa%e0%b1%8b%e0%b0%af%e0%b1%87-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%9c%e0%b0%be%e0%b0%b2%e0%b1%81-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b6%e0%b0%be/): బ్యాంక్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న తిరుమలరావుకు 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.అయితే తిరుమలరావు కొన్నాళ్లుగా ఐశ్వర్య అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.అయితే పెళ్లై ఎనిమిదేళ్లు గడుస్తున్నా తమకు పిల్లలు లేకవడంతో భార్యను అడ్డు తొలగించుకుని.. ఐశ్వర్యతో కలిసి వెళ్లిపోయిఅమెతోనే పిల్లలను కనాలని తిరుమలరావు భావించాడు. ఈ క్రమంలో ఐశ్వర్య భర్తతో పాటు తన భార్యను కూడా హత్య చేసేందుకు కుట్రపన్నాడు.‌అయితే మొదట భార్యను హత్య చేయాలనుకన్న తిరుమలరావు ఆమెను హత్య చేస్తే బంధువుల్లో తనకున్న పేరు పోతుందనే భయంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.తర్వాత ప్రియురాలి ఐశ్వర్యతో మాట్లాడి ఆమె భర్త హత్యకు ప్లాన్‌ చేశాడు.అయితే తేజేశ్వర్ హత్యకు ముందు రోజు తిరుమల రావు బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేశాడు.అందులోంచి రూ.2లక్షలను సుపారీ గ్యాంగ్‌కు ముట్టచెప్పాడు. దీంతో డబ్బులు అందుకున్న సుఫారీ గ్యాంగ్‌ తేజేశ్వర్‌ను హత్య చేసి.. మృతదేహాన్ని కర్నూలు శివారులో పడేశారు.తర్వాత పనిపూర్తయినట్టు తిరుమల రావుకు […] - [భూముల్లో పంటలు వేయొద్దని జిల్లా అధికారులు రైతులకు నోటీసులు పంపారు.](https://yuvatelangana.com/%e0%b0%ad%e0%b1%82%e0%b0%ae%e0%b1%81%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%aa%e0%b0%82%e0%b0%9f%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b5%e0%b1%87%e0%b0%af%e0%b1%8a%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%a8%e0%b0%bf/): వరంగల్ : వరంగల్ మామునూర్ ఎయిర్‌పోర్ట్ నిర్మించనున్న భూముల్లో పంటలు వేయొద్దని జిల్లా అధికారులు రైతులకు నోటీసులు పంపారు.సెక్షన్11 (1) ప్రకారం కలెక్టర్ ఆమోదించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.పరిహారం చెల్లింపు పూర్తిచేయకుండా హడావుడిగా సంతకాలు చేయించుకోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.ఇది నగర అభివృద్ధి, రైతుల హక్కుల మధ్య సమతుల్యతకు సవాలుగా మారింది.ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి, పరిహారం, ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.సెక్షన్ 11 (1) అనేది ఏదైనా ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించడానికి ప్రభుత్వం జారీ చేసే తొలి ప్రకటన.ఇది భూమిని సేకరించాలని ప్రభుత్వం ఉద్దేశిస్తున్నట్లు తెలియజేస్తుంది. తదనంతరం భూమి విలువ నిర్ధారణ, పరిహారం చెల్లింపు, ఆ భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం వంటి ప్రక్రియలు ఉంటాయి.అయితే.. మామునూర్ భూముల్లోని రైతులు పరిహారం చెల్లింపు ప్రక్రియను పూర్తిచేయకుండానే.. కొందరు రైతులతో హడావుడిగా సంతకాలు చేయించుకొని, పంటల సాగును ఆపమని నోటీసులు ఇవ్వడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏటా […] - [తెలంగాణ సచివాలయంలో కొత్త రూల్స్..?](https://yuvatelangana.com/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3-%e0%b0%b8%e0%b0%9a%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%b2%e0%b0%af%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%95%e0%b1%8a%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4/): ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. తమది ప్రజా ప్రభుత్వమని..నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామని ప్రకటించారు.తాజాగా తెలంగాణ సచివాలయంలో కొత్త రూల్స్ అమలు చేస్తున్నారట.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సెక్రటేరియట్‌లోకి వచ్చిన రోజు.. సందర్శకులకు అనుమతి ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిస్తున్నాయి.ఇక తాజాగా నిన్న అనగా మంగళవారం మధ్యాహ్నం.. సీఎం రేవంత్ సచివాలయంలోకి వచ్చారు.ఈ సందర్భంగా విజిటర్స్ అవర్స్‌లో పాసులు తీసుకుని.. లోపలికి వచ్చే వారిని అడ్డుకున్నారు.అదేమని ప్రశ్నిస్తే.. ఈరోజు సీఎం సార్ సెక్రటేరియట్‌లో ఉన్నారు. ఎవరికి అనుమతి లేదని అడ్డుకోవడే కాక వారిని వెనక్కి పంపించారు.దీనితో వేర్వేరు పనుల కోసం సెక్రటేరియట్‌కు వచ్చిన విజిటర్స్ వెనక్కి వెళ్లిపొయారు.ఈ ఆంక్షలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో లేని విజిటర్ అవర్స్ ఇప్పుడు పెట్టడం మంచిదే అయినప్పటికీ ఆంక్షలు విమర్శలకు దారితీస్తున్నాయి.మరి దీనిపై సచివాలయ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి అంటున్నారు. - [తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు వెలువరించింది.](https://yuvatelangana.com/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95-%e0%b0%b8%e0%b0%82%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%b2/): తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది.మూడు నెలల్లోగా అనగా సెప్టెంబర్ 30 నాటికి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది.తెలంగాణ లో గడువు ముగిసినప్పటకీ ఏడాదిన్నర కాలంగా స్థానిక సంస్థలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదంటూ తెలంగాణ హైకోర్టులో ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి.వీటిపై బుధవారం నాడు జస్టిస్ మాధవి దేవి బెంచ్ విచారణ జరిపి తీర్పు వెలువరించింది.సెప్టెంబర్ 30 నాటికి ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణకు సమయం వంటి అంశాలను ప్రభుత్వం, ఎన్నికల సంఘం కోర్టు దృష్టికి తీసుకువచ్చాయి.కోర్టు తీర్పుతో సర్పంచ్ ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. - [కొత్తగా రేషన్ కార్డు లబ్ధిదారులకు తీవ్ర నిరాశ ఎదురైంది.](https://yuvatelangana.com/%e0%b0%95%e0%b1%8a%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%97%e0%b0%be-%e0%b0%b0%e0%b1%87%e0%b0%b7%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a1%e0%b1%81-%e0%b0%b2%e0%b0%ac%e0%b1%8d/): తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ ఒకేసారి ఇస్తున్న సంగతి తెలిసిందే.కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ సరుకులు ఈనెల 1 నుంచి పంపిణీ చేస్తుండగా.. 30 వరకు లబ్దిదారులకు రేషన్ అందించనున్నారు.అయితే కొత్తగా ఆహార భద్రత కార్డులు పొందిన వారికి మాత్రం తీవ్ర నిరాశ ఎదురైంది.కొత్త కార్డులు మంజూరయ్యాయన్న సంతోషంతో కార్డుదారులు రేషన్ డీలర్ల వద్దకు వెళ్లగా..వారందరికీ జూన్ నెల రేషన్ కోటా రాలేదని డీలర్లు తేల్చి చెప్పారు.అంతేకాదు, జూలై, ఆగస్టు నెలల కోటా కూడా రాదని స్పష్టం చేయడంతో చేసేదేమీ లేక వేలాది మంది కార్డుదారులు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. - [తెలంగాణలో నెలరోజుల పాటు బోనాల జాతర జరుగనుంది.](https://yuvatelangana.com/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a8%e0%b1%86%e0%b0%b2%e0%b0%b0%e0%b1%8b%e0%b0%9c%e0%b1%81%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%be%e0%b0%9f%e0%b1%81/): జూన్‌ 26 గురువారం నుంచి జూలై 24వతేదీ వరకు తెలంగాణలో బోనాల జాతర జరుగనుంది.నెలరోజుల పాటు ఇక్కడ తొమ్మిది ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ఈ పూజలకు నగరంతో పాటు వివిధ జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు రానున్నారు.వీరికోసం గోల్కొండ కోటలోని అక్కన్న మాదన్న కార్యాలయాలు, బాడిగార్డ్స్‌ లైన్స్‌ ప్రాంతాలు సిద్ధం చేస్తున్నారు. - [వరంగల్ జిల్లా రాయపర్తి మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో…](https://yuvatelangana.com/%e0%b0%b5%e0%b0%b0%e0%b0%82%e0%b0%97%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be-%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%ae-2/): వరంగల్ జిల్లా రాయపర్తి మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి విరాభిమాని… బిఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు జన్మదినం సందర్బంగా మండల పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన…బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు, యువజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు… - [అతిరథ మహారథుల మధ్య గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం.](https://yuvatelangana.com/%e0%b0%85%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b0%a5-%e0%b0%ae%e0%b0%b9%e0%b0%be%e0%b0%b0%e0%b0%a5%e0%b1%81%e0%b0%b2-%e0%b0%ae%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af-%e0%b0%97%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%b0/): 14 ఏళ్ల తర్వాత మళ్లీ వైభవంగా సర్కారీ సత్కారాలు అందించారు. వేడుకలో సినీ రాజకీయ ప్రముఖులు తళుక్కుమన్నారు.అల్లు అర్జున్‌, బాలకృష్ణ, విజయ్‌ దేవరకొండ సహా పలువురుఈ ఈవెంట్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. టాలీవుడ్‌లో మళ్లీ సందడి తీసుకొచ్చిన ఈ ఈవెంట్‌ హైలెట్స్‌ ఏంటో చూద్దాం. ప్రజాగాయకుడు, తెలంగాణ సాయుధపోరాట యోధుడు గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం సినీ అవార్డుల ప్రదానోత్సవాన్ని హైదరాబాద్ హైటెక్స్‌లో గ్రాండ్‌గా నిర్వహించింది.సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టుగా అటెండ్ అయిన ఈవేడుకల్లో అవార్డులకు ఎంపికైన నటీ,నటులతో పాటు టాలీవుడ్‌కి చెందిన అనేక మంది సెలబ్రిటీలు తళుక్కున మెరిశారు. ‘పుష్ప 2’ చిత్రానికి ది బెస్ట్ యాక్టర్‌గా అవార్డు అందుకున్న అల్లు అర్జున్.. స్టేజీపైకి రాగానే సీఎం రేవంత్ రెడ్డిని అలింగనం చేసుకొని… సీఎంను రేవంతన్న అంటూ సంబోధించారు.స్టేజ్ పైన మాట్లాడిన అల్లు అర్జున్.. సీఎం రేవంత్ పర్మిషన్ తీసుకుని.. ‘పుష్ప-2’ సినిమాలలోని డైలాగ్ చెప్పి అభిమానులను ఉత్సాహ […] - [హైదరాబాద్ లో అడ్మిషన్ కోసం వచ్చిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.](https://yuvatelangana.com/%e0%b0%b9%e0%b1%88%e0%b0%a6%e0%b0%b0%e0%b0%be%e0%b0%ac%e0%b0%be%e0%b0%a6%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%85%e0%b0%a1%e0%b1%8d%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b7%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%95%e0%b1%8b/): రాజకీయాల్లో సినిమాల్లో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ నేడు ఉదయం సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిశాట్ లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ కి వచ్చారు..తన చిన్న కొడుకు మార్క్ శంకర్ కు ఇక్రిశాట్ ఆవరణలోని ఇంటర్నేషనల్ ఆఫ్ హైదరాబాద్ లో అడ్మిషన్ కోసం వచ్చిన పవన్ కల్యాణ్ కాసేపుఅక్కడే ఉండి స్కూల్ ను పరిశీలించారు.ఇటీవల తన చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుతుండగా ఆ స్కూల్లో అగ్నిప్రమాదం సంభవించి మార్క్ శంకర్ కు గాయాలయ్యాయి..అప్పటినుండి అతను హైదరాబాదులోనే ఉంటుండగా తిరిగి స్కూల్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో మార్క్ శంకరును ఇక్కడే చదివించాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్టు సమాచారం.ఇప్పటికే ఈ ఇక్రిశాట్ ఆవరణలో ఉన్న ఇంటర్నేషనల్ హైదరాబాద్ స్కూల్లో పలువురు సినీ ప్రముఖుల పిల్లలు చదువుతుండగా..పవన్ కళ్యాణ్ తన చిన్న కొడుకును కూడా ఇందులోనే జాయిన్ చేయించాలని అనుకున్నట్లు సమాచారం.. - [నేను చనిపోయానని అనుకున్నా కానీ ఎలా బతికానో నమ్మలేకపోతున్న.](https://yuvatelangana.com/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%81-%e0%b0%9a%e0%b0%a8%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8b%e0%b0%af%e0%b0%be%e0%b0%a8%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%85%e0%b0%a8%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8/): అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి గురువారం బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో కలిపి మొత్తం 242 మంది ఉన్నారు.టేకాఫ్‌ అయిన 38 సెకన్లలో అది పక్కనే ఉన్న బీజే మెడికల్ కాలేజీపై కుప్పకూలింది.అయితే అదే విమానంలో బతికి బయటపడిన రమేష్‌ తాను ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని మీడియాకు వివరించారు.నా సీటు నెంబర్‌ 11ఏ. గురువారం మధ్యాహ్నం సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయిన కొన్ని క్షణాల్లోనే బీజే మెడికల్‌ కాలేజీ భవనం ఢీకొట్టింది.వెంటనే నేను చనిపోయానని అనుకున్నా. కానీ అలా జరగలేదు. బతికే ఉన్నానని గ్రహించిన నేను ఫ్యూజ్‌లేజ్‌లో ఓ రంధ్రం కనిపించింది.నేను కూర్చున్న సీటు బెల్ట్‌ వెంటనే అన్‌లాక్‌ చేసి, ఆ రంధ్రంను కాలితోతన్ని అందులో నుంచి బయటకు దూకేశాను. అయితే అది ఎమర్జెన్సీ తలుపా లేదంటే విమానం ఫ్యూజ్‌లేజ్‌లో పగిలిన భాగమా అనేది స్పష్టంగా తెలియదు.నా కళ్ల ముందే అంతా […] - [సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలు ….!కేసు నమోదు చేసిన హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు.](https://yuvatelangana.com/%e0%b0%b8%e0%b1%80%e0%b0%8e%e0%b0%82-%e0%b0%b0%e0%b1%87%e0%b0%b5%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf%e0%b0%aa%e0%b1%88-%e0%b0%95%e0%b1%87%e0%b0%9f/): కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియోలను సైబర్ క్రైమ్ పోలీసులకు అందచేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల కేటీఆర్ మాట్లాడిన మాటలు అవమానకరంగా ఉన్నాయని బల్మూరి వెంకట్ ఫిర్యాదులో పేర్కొన్నారు.కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదులో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలు సీఎం ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు.ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేశారు.దీంతో కేటీఆర్‌పై BNS 353(2), 352 సెక్షన్ ల కింద కేస్ నమోదు చేశారు పోలీసులు. - [మళ్ళీ నోటీసులు ఇచ్చారు.](https://yuvatelangana.com/%e0%b0%ae%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b3%e0%b1%80-%e0%b0%a8%e0%b1%8b%e0%b0%9f%e0%b1%80%e0%b0%b8%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%87%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b0%be%e0%b0%b0%e0%b1%81/): ఫార్ములా E రేస్ కేసులో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి నోటీసు జారీ చేయబడింది.సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆయనను కోరారు. - [ఎయిర్ఇండియా విమానం AI 379 బాంబు బెదిరింపు.](https://yuvatelangana.com/%e0%b0%8e%e0%b0%af%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8d%e0%b0%87%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf%e0%b0%af%e0%b0%be-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b0%82-ai-379-%e0%b0%ac%e0%b0%be%e0%b0%82%e0%b0%ac/): థాయిలాండ్‌లోని ఫుకెట్ నుండి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI 379 బాంబు బెదిరింపు రావడంతో థాయిలాండ్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.విమానంలో ఉన్న 156 మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. విమానం అండమాన్ సముద్రం మీదుగా ప్రదక్షిణలు చేసి, ఆపై ఫుకెట్ విమానాశ్రయంలో తిరిగి దిగింది.బెదిరింపులకు పాల్పడింది ఎవరన్న విషయం ఇంకా తేలాల్సిఉందిఅహ్మదాబాద్ ప్రమాదం జరిగిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. - [మళ్లీ పెరిగిన బంగారం ధరలు కొనాలనుకునే వారికి షాక్ ఇస్తోంది...!](https://yuvatelangana.com/%e0%b0%ae%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2%e0%b1%80-%e0%b0%aa%e0%b1%86%e0%b0%b0%e0%b0%bf%e0%b0%97%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%ac%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%b0%e0%b0%82-%e0%b0%a7%e0%b0%b0%e0%b0%b2/): బంగారం భారతీయ సంస్కృతిలో భాగంగా మాత్రమే కాకుండా..పెట్టుబడి మార్గంగా కూడా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మొత్తం మంది బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు.అందుకే బంగారం ధరలు తారాస్థాయికి చేరుతున్నాయి. మొన్నటి వరకు 97 వేల దగ్గర ట్రేడ్ అయిన స్వచ్ఛమైన బంగారం మళ్లీ ఇప్పుడు పుంజుకుంది.99 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది. బంగారం కొనాలనుకునే వారికి షాక్ ఇస్తోంది. హైదరాబాద్‌లో బంగారం ధరలు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,000 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,280 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,600 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు పెరిగింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,290 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర […] - [అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీ..](https://yuvatelangana.com/%e0%b0%85%e0%b0%b9%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a6%e0%b0%be%e0%b0%ac%e0%b0%be%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a7%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%ae%e0%b1%8b/): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో పర్యటిస్తున్నారు.ఉదయం 8.30కి అహ్మదాబాద్ వచ్చిన ఆయన.. వెంటనే..విమానం కూలిన మేఘనీనగర్‌లోని రెసిడెన్షియల్ ఏరియాకి వెళ్లి.. విమానం ఎలా కూలిపోయిందో స్థానికులనూ, అధికారులనూ అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ.. ఈ ప్రమాదంలో గాయపడిన మెడికల్ విద్యార్థులను పరామర్శించేందుకు సివిల్ ఆస్పత్రికి వెళ్లారు.ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్రతోపాటూ.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు.ఈ ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కూలిపోతూ.. మెడికల్ విద్యార్థులు ఉన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కూలింది.దాంతో కొంతమంది విద్యార్థులు గాయపడ్డారు. అలాగే.. విమానం నుంచి వచ్చిన మంటల వల్ల హాస్టల్ చుట్టుపక్కల ఇళ్లలో వారు కూడా గాయపడ్డారు.వారందరికీ సివిల్ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. వారి చికిత్సకు పూర్తి ఖర్చులు తామే భరిస్తామని నిన్న ఎయిర్ ఇండియా ప్రకటించింది. - [భారీగా ఐఏఎస్‌ల బదిలీ.](https://yuvatelangana.com/%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b1%80%e0%b0%97%e0%b0%be-%e0%b0%90%e0%b0%8f%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%ac%e0%b0%a6%e0%b0%bf%e0%b0%b2%e0%b1%80/): తెలంగాణ ప్రభుత్వం గురువారం 36 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్‌ కమిషనర్‌‌గా శశాంక్ గోయల్‌ను బదిలీ చేసింది.రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేష్‌ కుమార్‌‌ను నియమించింది.ఆయనకు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ) చీఫ్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా హరిచందన దాసరిని నియమించింది. తెలంగాణ ఆయిల్‌ఫెడ్ ఎండీ జె.శంకరయ్యను నియమించింది. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా ఈ నవీన్ నికోలస్‌ను బదిలీ చేసింది.ఆర్ అండ్ ఆర్ కమిషనర్‌గా కె. శివకుమార్ నాయుడును నియమించింది.ఇక సాధారణ పరిపాలన శాఖ సంయుక్త కార్యదర్శిగా చిట్టెం లక్ష్మీని బదిలీ చేసింది. జి. సృజనకి మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.వ్యవసాయ, సహకార శాఖ సంయుక్త కార్యదర్శిగా ఎల్‌. శివశంకర్‌‌ను నియమించింది. తెలంగాణ భవన్ ముఖ్య కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్‌ బదిలీ చేసింది.సమాచార కమిషన్ సెక్రటరీగా భారతీ లక‌పతినాయక్‌ను […] - [BIG BREAKING: అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం](https://yuvatelangana.com/big-breaking-%e0%b0%85%e0%b0%b9%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a6%e0%b0%be%e0%b0%ac%e0%b0%be%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8-%e0%b0%aa%e0%b1%8d/): అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. 230 మందికి పైగా ప్రయాణికులతో లండన్ బయలుదేరిన విమానం.. నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది. - [ఈ పదార్థాలు ఉదయాన్నేఅల్పహారంగా తింటే అనారోగ్యానికి గురవుతారు.](https://yuvatelangana.com/%e0%b0%88-%e0%b0%aa%e0%b0%a6%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%b2%e0%b1%81-%e0%b0%89%e0%b0%a6%e0%b0%af%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%87%e0%b0%85%e0%b0%b2%e0%b1%8d%e0%b0%aa/): దినచర్య ప్రారంభించగానే తీసుకునే మొదటి ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది.ఇది తెలియక చాలామంది ఆరోగ్యానికి మంచి చేసేవే అనుకుని ఇవే బ్రే‌క్‌ఫాస్ట్‌లో రోజూ తినేస్తున్నారు.కానీ, ప్యాన్ కేకులు,పండ్ల రసం,పెరుగు,ప్రోటీన్ బార్ అల్పాహారంలో ఖచ్చితంగా తినకూడని పదార్థాలు. సమయం లేకపోవడం వల్ల చాలా మంది అల్పాహారంగా ప్రోటీన్ బార్‌లను తినడానికి ఇష్టపడతారు.కానీ మీరు దానిని తినడం మానుకోవాలి. ఈ ప్రోటీన్ బార్లలో తగినంత ప్రోటీన్ ఉండకపోగా చక్కెర అధికంగా ఉంటుంది. పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ ఉదయం లేవగానే తీపి పండ్ల రసం తాగడం వల్ల చక్కెర స్థాయిలు పెరుగుతాయి.వీటిలో ఫైబర్ కూడా ఉండదు. పండ్ల రసానికి బదులుగా మీరు నిమ్మకాయ నీరు లేదా దోసకాయ రసం తాగవచ్చు. వేఫెల్స్, ప్యాన్ కేకులు నిజానికి ఒక గొప్ప అల్పాహార ఎంపిక. వీటిని సాధారణంగా శుద్ధి చేసిన తెల్ల పిండితో తయారు చేస్తారు.కానీ, ఇన్‍స్టంట్ ఫుడ్ అయితే మాత్రం ఇందులో చక్కెర […] - [టాలీవుడ్ నటి పై గచ్చిబౌలి పోలీసుల కేసు..!](https://yuvatelangana.com/%e0%b0%9f%e0%b0%be%e0%b0%b2%e0%b1%80%e0%b0%b5%e0%b1%81%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%a8%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%88-%e0%b0%97%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b0%bf%e0%b0%ac%e0%b1%8c%e0%b0%b2/): టాలీవుడ్ నటి కల్పిక మరో సారి వివాదంలో చిక్కుకున్నారు. గత నెల (మే) 29న ప్రిజం పబ్‌లో పుట్టినరోజు సందర్బంగా నటి కల్పిక తన స్నేహితులకు పార్టీ ఇచ్చారు.ఈ క్రమంలో కేకు విషయంలో పబ్ సిబ్బంది.. నటి కల్పిక మద్య వాగ్వాదం చోటు చేసుకుంది.ఈ నేపథ్యంలో పబ్ యాజమాన్యంపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా..బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ప్రిజం పబ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఆమెపై గచ్చిబౌలి పోలీసులు కేసు (Police Case) నమోదు చేశారు. బీఎన్ఎస్ యాక్ట్ (BNS Act) ప్రకారం 324(4), 352, 351(2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.ప్రిజం పబ్‌ (Prizm Pub)లో బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యంగా ఆమె ప్రవర్తించారు.ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతు పురాణాలు తిట్టినందుకు ప్రిజం పబ్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది.పోలీసుల సమక్షంలోనే హంగామా సృష్టించారంటూ ఫిర్యాదు చేశారు. - [తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది.](https://yuvatelangana.com/%e0%b0%a4%e0%b0%bf%e0%b0%ae%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b0%b2%e0%b0%82-%e0%b0%8f%e0%b0%b8%e0%b1%80%e0%b0%ac%e0%b1%80-%e0%b0%b5%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d/): నీటిపారుదల శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న నూనె శ్రీధర్‌ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.మొత్తం 13 ప్రాంతాల్లో సోదాలు చేసిన ఏసీబీ (ACB) అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను గురువారం తెల్లవారుజామున చంచల్‌గూడా జైలుకు తరలించారు.కాగా ఆయన బ్యాంకు లాకర్లను ఓపెన్ చేయడానికి ఏసీబీ అధికారులు కస్టడీకి కోరనున్నారు. వందల కోట్లు అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఇప్పటికే ఏసీబీ గుర్తించింది.హైదరాబాద్‌, కరీంనగర్‌, బెంగళూరులో 13 చోట్ల బుధవారం ఉదయం ఏకకాలంలో తనిఖీలు ప్రారంభించారు. కరీంనగర్‌లో శ్రీధర్‌ను అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌ తరలించారు.బెంగళూరులో నాలుగు చోట్ల, హైదరాబాద్‌లో ఆరుచోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కరీంనగర్‌లోని కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహించారు.కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన గాయత్రి పంప్‌హౌస్‌ బాధ్యతలను శ్రీధర్‌ చూసేవారని,అక్కడ ఏర్పాటు చేసిన బాహుబలి మోటార్ల కొనుగోళ్లలో ఆయన కమీషన్లు […] - [ముగిసిన కేసీఆర్ విచారణ.](https://yuvatelangana.com/%e0%b0%ae%e0%b1%81%e0%b0%97%e0%b0%bf%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%95%e0%b1%87%e0%b0%b8%e0%b1%80%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9a%e0%b0%be%e0%b0%b0%e0%b0%a3/): కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ (Former CM KCR) హాజరయ్యారు. అయితే కేసీఆర్ విషయంలో కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) కీలక నిర్ణయం తీసుకుంది. చివరి నిమిషంలో ఓపెన్ కోర్టు విచారణను రద్దు చేసింది కమిషన్. తనకు జలుబు చేసిందని కమిషన్‌కు కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు జలుబు అనారోగ్యం నేపథ్యంలో బహిరంగ విచారణను కమిషన్ రద్దు చేసింది. ఇండోర్‌లో మాజీ సీఎంను కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ముఖాముఖిగా విచారణ విచారిస్తున్నారు. కమిషన్ కోర్ట్ గదిలో కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్, కేసీఆర్‌తో పాటు కమిషన్ సెక్రటరీ మురళీధర్ రావు ఉన్నారు. స్టెనోగ్రాఫర్, నోడల్ అధికారిని కూడా కమిషన్ బయటికి పంపించేసింది. కాగా.. కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ బీఆర్కే భవన్‌కు చేరుకున్నారు. ఈరోజు ఉదయం (బుధవారం) సిద్దిపేట ఫాం హౌస్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు కేసీఆర్. అక్కడి […] - [ప్రముఖ గాయని మంగ్లీ సహా నలుగురిపై కేసు నమోదు.](https://yuvatelangana.com/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b1%81%e0%b0%96-%e0%b0%97%e0%b0%be%e0%b0%af%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%ae%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e0%b0%b2%e0%b1%80-%e0%b0%b8%e0%b0%b9%e0%b0%be-%e0%b0%a8/): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లిలోని త్రిపుర రిసార్ట్‌లో సింగర్‌ మంగ్లీ అలియాస్‌ సత్యవతి మంగళవారం రాత్రి తన బర్త్‌డే వేడుకలు జరుపుకొన్నారు. ఈ పార్టీకి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, సినిమా పరిశ్రమకు చెందిన 22 మంది హాజరయ్యారు. అయితే అర్ధరాత్రి వేళ పెద్ద పెద్ద శబ్దాలతో పార్టీ చేసుకుంటున్నారనే సమాచారంతో ఎస్‌వోటీ పోలీసులు సుమారు 12:45 గంటలకు చేవెళ్ల పోలీసులతో కలిసి త్రిపుర రిసార్ట్‌పై దాడులు నిర్వహించారు.ఎలాంటి అనుమతులూ లేకుండా పుట్టిన రోజు పార్టీ నిర్వహించడం, మద్యం సరఫరా చేయడం, గంజాయి సేవించిన వ్యక్తి పట్టుబడడంతో మంగ్లీ సహా నలుగురిపై కేసు పెట్టారు.అక్కడ ఉన్న 22 మందిలో 9 మంది అనుమానితులకు పోలీసులు డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించారు. ఇందులో దామోదర్‌రెడ్డికి పాజిటివ్‌గా వచ్చింది. తాను మూడు రోజుల కిందట గంజాయి తీసుకున్నానని, ఈ పార్టీలో కాదని అతను పోలీసులకు తెలిపాడు.గాయని మంగ్లీతోపాటు ఆమె మేనేజర్‌ దున్న మేఘరాజ్‌, అతని […] - [రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం ఆగదు..-ఎమ్మెల్యే యశశ్విని రేడ్డి](https://yuvatelangana.com/%e0%b0%b0%e0%b0%be%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b0%bf%e0%b0%95-%e0%b0%b8%e0%b0%82%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%8b/): రాయపర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ ఆఫ్ చెక్కులు పంపిణీ చేసిన– ఎమ్మెల్యే యశశ్విని రేడ్డి నేడు పాలకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో..ప్రమాదవశాత్తు మరణించిన,మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం పొందిన రాయపర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 𝟯𝟲 మంది మంజూరైనా సీ ఎం ఆర్ ఆఫ్ 𝟭𝟭,𝟴𝟴𝟱𝟬𝟬 రూ,,విలువ గల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసినపాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి యశశ్విని ఝాన్సీ రెడ్డి . ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశశ్విని ఝాన్సీ రెడ్డి గారు మాట్లాడుతూ..ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే యశశ్విని ఝాన్సీ రెడ్డి అనీ అన్నారు,రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్న సంక్షేమం ఆగదు అని, గడిచిన పదేలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలను సర్వనాశనం చేసిందని, ఇప్పుడిప్పుడే రాష్ట్రం విధ్వంసం నుండి వికాసం వైపు పయనిస్తుందని తెలిపారు,ప్రజా ప్రభుత్వం ఏర్పడిన స్వల్ప కాలంలోనే అనేక […] - [బాధిత కుటుంబలకు అండగా SRR ఫౌండేషన్](https://yuvatelangana.com/%e0%b0%ac%e0%b0%be%e0%b0%a7%e0%b0%bf%e0%b0%a4-%e0%b0%95%e0%b1%81%e0%b0%9f%e0%b1%81%e0%b0%82%e0%b0%ac%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%85%e0%b0%82%e0%b0%a1%e0%b0%97%e0%b0%be-srr-%e0%b0%ab%e0%b1%8c/): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ‘జెతురం తండా’ గ్రామంలో…. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశాల మేరకు, బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు నేతవత్ మన్సుర్ గారి తండ్రి నేతవత్ తరచంద్ గారు ఇటీవల అనారోగ్యం తో మరణించగా ఈ రోజు వారి కుటుంబలను పరామర్శించి, ‘SRR ఫౌండేషన్’ ఆధ్వర్యంలో 50 కేజీ ల బియ్యం, ఆయిల్ క్యాన్ ను పంపిణి. - [తెలంగాణలో పాలీసెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.](https://yuvatelangana.com/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b1%80%e0%b0%b8%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%8e%e0%b0%97%e0%b1%8d%e0%b0%9c%e0%b0%be/): ఈరోజు ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరగనుంది. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 276 పరీక్ష కేంద్రాలను సిద్దం చేయగా.. 1,06,716 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని అధికారులు తెలిపారు.HB బ్లాక్ పెన్సిల్, ఎరేసర్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ ,హాల్ టికెట్‌పై ఫోటో లేకపోతే, విద్యార్థులు తప్పనిసరిగా ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటో, ఐడీ ప్రూఫ్ తీసుకురావాలని అధికారులు స్పష్టం చేశారు.ప.అలానే సెల్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రం లోకి అనుమతించబడవు.ఈ పరీక్ష ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలలో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 3సంవత్సరాల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమాలల్లో అడ్మిషన్స్ భర్తీ చేయనున్నారు. - [డిమాండ్‌ చేయి! అంతే కానీ.. సీఎంను పట్టుకుని కొడకా అంటావేంటిరా? ఏం భాషరా అది?](https://yuvatelangana.com/%e0%b0%a1%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%9a%e0%b1%87%e0%b0%af%e0%b0%bf-%e0%b0%85%e0%b0%82%e0%b0%a4%e0%b1%87-%e0%b0%95%e0%b0%be%e0%b0%a8%e0%b1%80-%e0%b0%b8/): గాంధీభవన్‌లో ఆదివారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌పైన ఈటల రాజేందర్‌ తన పరిధిని దాటి మాట్లాడాడని, అందుకే తానూ పరిధిని దాటి సమాధానం ఇస్తున్నానన్నారు. నియోజకవర్గ సమస్యలపైన సీఎం రేవంత్‌రెడ్డిని ఈటల ఏనాడైనా కలిశారా అంటూ నిలదీశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కావాలని కలలు కన్న ఈటల రాజేందర్‌కు అవి రాకపోయే సరికి సైకోలాగా మారాడన్నారు.సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీలపై మరోమారు మళ్లీ నోరు జారితే బట్టలిప్పి నడిరోడ్డుపై గుంజీలు తీయిస్తానంటూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి హెచ్చరించారు. ఇప్పటికైనా ఆయన నల్లికుట్ల రాజకీయాలు మానుకోవాలంటూ హితవు పలికారు.పార్టీలో పదవి కోసమే సీఎం రేవంత్‌ను తిడుతున్నాడని పేర్కొన్నారు. ‘‘ఏదైనా విషయం ఉంటే సీఎంను ప్రశ్నించు.. డిమాండ్‌ చేయి! అంతే కానీ.. సీఎంను పట్టుకుని కొడకా అంటావేంటిరా? ఏం భాషరా అది? సీనియర్‌ నాయకుడు.. బాధ్యత గల ఎంపీ లెక్క […] - [సీఎం రేవంత్ సైకో.., శాడిస్ట్.. అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు.](https://yuvatelangana.com/%e0%b0%b8%e0%b1%80%e0%b0%8e%e0%b0%82-%e0%b0%b0%e0%b1%87%e0%b0%b5%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%b8%e0%b1%88%e0%b0%95%e0%b1%8b-%e0%b0%b6%e0%b0%be%e0%b0%a1%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f/): తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రవ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి, పాలనా విధానాలపై ఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్ సైకో.., శాడిస్ట్.. అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఈటల చేసిన ఈ కామెంట్స్‌పై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని ఎంపీ ఈటలను హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కలేదనే ఫ్రస్టేషన్‌తోనే ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిని దూషిస్తున్నారన్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఈటల.. సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఈటల తెలంగాణను ఆర్థికంగా దివాలా తీయించారని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. - [త్రివిధ దళాలు, నిఘా సంస్థలు, శాస్త్రవేత్తలకు మోదీ సెల్యూట్ చేశారు.](https://yuvatelangana.com/%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a7-%e0%b0%a6%e0%b0%b3%e0%b0%be%e0%b0%b2%e0%b1%81-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%98%e0%b0%be-%e0%b0%b8%e0%b0%82%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5/): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. పాకిస్తాన్ చేస్తున్న దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్న త్రివిధ దళాలు, నిఘా సంస్థలు, శాస్త్రవేత్తలకు మోదీ సెల్యూట్ చేశారు. భారత దళాలు చూపిస్తున్న శౌర్యం, ధైర్యం, పరాక్రమం.. దేశంలోని ప్రతి తల్లికి, సోదరికి కుమార్తెకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రమూకల స్థావరాలను కూల్చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ చేస్తున్న అణ్వాయుధాల బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఒకవేళ పాక్ అణ్వాయుధాలు ప్రయోగిస్తే.. ఆ తర్వాత ఏం చేయాలో భారత్‌కు తెలుసని పేర్కొన్నారు. భవిష్యత్‌లో పాకిస్తాన్ ఏం చేస్తుంది అనేదానిపై ఒక కన్నేసి ఉంచినట్లు వెల్లడించారు….పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత త్రివిధ దళాలు చేసిన దాడితో ఉగ్రవాదులకు కంటిమీద కునుకు లేకుండా పోయిందని తేల్చి చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌ ఇంకా ముగియలేదని.. ఉగ్రవాదాన్ని అంతం చేసేవరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా […] - [సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రి నిర్మాణం పూర్తి ?](https://yuvatelangana.com/%e0%b0%b8%e0%b0%a8%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%a8%e0%b0%97%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%9f%e0%b0%bf%e0%b0%ae%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%86%e0%b0%b8%e0%b1%8d%e0%b0%aa%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0/): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రిలో ఓపీ సేవలను ప్రారంభించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అల్వాల్ టిమ్స్ ఆస్పత్రి నిర్మాణం 70 శాతం, కొత్తపేట టిమ్స్ ఆస్పత్రి నిర్మాణం 30 శాతం పూర్తయింది. వీటిని కూడా ఈ ఏడాది ఆఖరినాటికి పూర్తిచేయాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రి నిర్మాణం పూర్తై.. ప్రజలకు అందుబాటులోకి వస్తే గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూన్ రెండో తేదీన ఆస్పత్రిని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. - [నైరుతి రుతుపవనాలు ముందుగానే రాష్ట్రాన్ని తాకనున్నాయి.](https://yuvatelangana.com/%e0%b0%a8%e0%b1%88%e0%b0%b0%e0%b1%81%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%b0%e0%b1%81%e0%b0%a4%e0%b1%81%e0%b0%aa%e0%b0%b5%e0%b0%a8%e0%b0%be%e0%b0%b2%e0%b1%81-%e0%b0%ae%e0%b1%81%e0%b0%82%e0%b0%a6%e0%b1%81%e0%b0%97/): రాబోయే నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు.రళను మే 27న తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రుతుపవనాల విస్తరణ వేగం ఆధారంగా.. జూన్ మొదటి వారంలో, అంటే దాదాపు 5వ తేదీలోపే తెలంగాణ రాష్ట్ర సరిహద్దులను తాకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఏడాది అనుకున్న దానికంటే ముందే తొలకరి పలకరించనుంది. ఏరువాకకు ముందే సన్నద్ధం కావొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణ అంచనాల కంటే ముందుగానే తెలంగాణలోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. - [టెస్టు క్రికెట్‌కు అతడు గుడ్‌బై చెప్పేశాడు .](https://yuvatelangana.com/%e0%b0%9f%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81-%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d%e0%b0%95%e0%b1%81-%e0%b0%85%e0%b0%a4%e0%b0%a1%e0%b1%81/): ఈ ప్రయాణంలో తనకు సహకరించిన వారందరికీ అతడు థ్యాంక్స్ చెప్పాడు. టెస్ట్ కెరీర్‌ విషయంలో హ్యాపీగా ఉన్నానని వివరించాడు విరాట్.పూర్తి కృతజ్ఞతా భావంతో టెస్ట్ టీమ్‌ను వీడుతున్నానని కోహ్లీ పేర్కొన్నాడు.ఈ జర్నీలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని.. ఇది తనను చాలా విధాలుగా మార్చిందని, ఎన్నో విలువైన పాఠాలు నేర్పిందన్నాడు విరాట్. దీన్ని అంత ఈజీగా మర్చిపోలేనంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లో ఎమోషనల్ అయిపోయాడు కింగ్.టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అభిమానులకు ఊహంచని షాక్ ఇచ్చాడు. టెస్టు క్రికెట్‌కు అతడు గుడ్‌బై చెప్పేశాడు. 14 ఏళ్లుగా టెస్టుల్లో భారత జట్టుకు ఆడుతూ వచ్చానని.. ఇది తనకు దక్కిన గౌరవమని కోహ్లీ చెప్పాడు.భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవలే టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. అతడి బాటలోనే కోహ్లీ నడుస్తున్నాడని, లాంగ్ ఫార్మాట్ నుంచి తప్పుకోవాలని అతడు డిసైడ్ అయ్యాడని వార్తలు వచ్చాయి. ఇంకొన్నాళ్లు ఆడాలని, కనీసం ఇంగ్లండ్ సిరీస్ […] - [నేడు గౌతమ బుద్ధ పౌర్ణమి సందర్భంగా](https://yuvatelangana.com/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a1%e0%b1%81-%e0%b0%97%e0%b1%8c%e0%b0%a4%e0%b0%ae-%e0%b0%ac%e0%b1%81%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7-%e0%b0%aa%e0%b1%8c%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a3%e0%b0%ae%e0%b0%bf-%e0%b0%b8/): నేడు గౌతమ బుద్ధ పౌర్ణమి సందర్భంగా హన్మకొండ అంబేద్కర్ సెంటర్ నందు గల గౌతమ బుద్ధ విగ్రహాన్ని పూలమాల వేసి ఆయన మానవాళికి ప్రబోధించిన బోధనలను ఆయన బుద్ధుడు నడిచిన సత్యం కరుణ మార్గం మనందరికీ స్ఫూర్తిదాయకమున్న గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు… అనంతరం ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ:-… సమానత్వం, ప్రేమ, దయ, సహనం భోధించిన గౌతమ బుద్ధుడు నడిచిన సత్యం కరుణ మార్గం మనందరికీ స్పూర్తిదాయకం… మానవాళికి శాంతి, సత్యం, అహింస, ధర్మ సిధ్ధాంతాన్ని ప్రబోధించిన మహనీయుడు అని కొనియాడారు.. బుద్ధ భగవానుని బోధనలు, అనుసరించిన అహింస, ప్రేమ, కరుణ మార్గాలు నేటి సమాజానికి ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే నాగరాజు గారు పేర్కొన్నారు… - [బీఆర్ఎస్ పార్టీ భవన్ లో నాయిని నరసింహారెడ్డి జయంతి](https://yuvatelangana.com/%e0%b0%ac%e0%b1%80%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%aa%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%80-%e0%b0%ad%e0%b0%b5%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a8/): తెలంగాణ భవన్‌లో జరిగిన మాజీ మంత్రి స్వర్గీయ శ్రీ నాయిని నరసింహారెడ్డి గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల రామారావు గారితో మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పాల్గోని బీఆర్ఎస్ భవన్ లోనాయిని నరసింహారెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించడం జరిగింది. - [తదుపరి ఉత్వర్వులు వచ్చే వరకు చార్‌ధామ్‌ యాత్రను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.](https://yuvatelangana.com/%e0%b0%a4%e0%b0%a6%e0%b1%81%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%89%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b5%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b1%87/): పాక్ దాడుల నేపథ్యంలో బద్రినాథ్‌, కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. చార్‌ధామ్‌ యాత్ర జరిగే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు, కేంద్ర బలగాలు, రాష్ట్ర భద్రతా సిబ్బంది పెద్ద సంఖ్యలో మోహరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే.తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో చార్‌ధామ్‌ యాత్ర నిలిపివేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్వర్వులు వచ్చే వరకు చార్‌ధామ్‌ యాత్రను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.హెలికాప్టర్‌ సేవలను కూడా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. తిరిగి యాత్రకు సంబంధించి అధికారిక ప్రకటనలు వచ్చే వరకూ కొత్తగా ప్రయాణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. యాత్రను తిరిగి ప్రారంభించే తేదీపై ఇంకా స్పష్టత లేదని చెప్పారు. భారత్‌, పాక్‌ యుద్ధం నేపథ్యంలో పరిస్థితిని పరిశీలించి కేంద్రం తదుపరి […] - [పీఎల్ రద్దు అయితే, బీసీసీఐకి లేదా ఫ్రాంచైజీలకు ఎటువంటి నష్టం?](https://yuvatelangana.com/%e0%b0%aa%e0%b1%80%e0%b0%8e%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%b0%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b1%81-%e0%b0%85%e0%b0%af%e0%b0%bf%e0%b0%a4%e0%b1%87-%e0%b0%ac%e0%b1%80%e0%b0%b8%e0%b1%80%e0%b0%b8%e0%b1%80/): ఐపీఎల్ 2025 ఒక వారం పాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే. వారం తర్వాత పరిస్థితి స్పష్టంగా ఉంటే, ఈ సీజన్ కొత్త విండోలో పూర్తవుతుంది. అంటే, మిగిలిన మ్యాచ్‌లకు బీసీసీఐ కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది. అయితే, వచ్చే వారం పరిస్థితి మెరుగుపడకపోతే, టోర్నమెంట్ నిర్వహించలేకపోతే, ఐపీఎల్ రద్దు చేసినా, ఎవరికీ ఎటువంటి నష్టాలు జరగవు. భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని, 2025 ఐపీఎల్‌ను వారం పాటు వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ సీజన్‌లో మొత్తం 57 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. 58వ మ్యాచ్ సగంలోనే ఆగిపోయింది. ఈరోజు తదుపరి ఐపీఎల్ (IPL 2025) మ్యాచ్‌లను ప్రకటించిన బీసీసీఐ, టోర్నమెంట్‌ను వారం పాటు వాయిదా వేసింది. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ రద్దు చేస్తే.. బీసీసీఐ, ఫ్రాంచైజీలు ఎంత నష్టపోతారనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. దీనికి సమాధానం ఏమిటంటే, ఐపీఎల్ రద్దు అయితే, […] - [తమ దుస్థితిని వివరిస్తూ తెలుగు విద్యార్థులు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు లేఖ రాశారు.](https://yuvatelangana.com/%e0%b0%a4%e0%b0%ae-%e0%b0%a6%e0%b1%81%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%bf%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%82/): జమ్మూ కశ్మీర్ లోని షేర్-ఇ-కాశ్మీరీ వ్యవసాయ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం(SKUAST)లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 23 మంది తెలుగు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. గత కొద్దిరోజులుగా పాకిస్తాన్ డ్రోన్ల సాయంతో, క్షిపణులతో కశ్మీర్‌లోని ప్రజలు నివసిస్తున్న ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్మీ శిబిరాలపై దాడి చేస్తుండటంతో ఆ ప్రాంత ప్రజలంతా తీవ్రమైన భయాందోళనల్లో ఉన్నారు.ఎప్పుడు ఏమవుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. దీనికితోడు అక్కడి ఎయిర్ పోర్టులు మూసివేయడంతో అక్కడ చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు బయటకు రాలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ దుస్థితిని వివరిస్తూ 23 మంది తెలుగు విద్యార్థులు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు లేఖ రాశారు.కేంద్ర మంత్రి చొరవతో జమ్మూ కశ్మీర్ లోని యుద్ద ప్రాంతంలో చిక్కుకుపోయి ఆందోళనకు గురవుతున్న తెలుగు విద్యార్థులను జమ్మకశ్మీర్ అధికార యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమైంది. తెలంగాణ, ఏపీకి చెందిన మొత్తం 23 మంది విద్యార్థులు కశ్మీర్ యుద్ద […] - [చ‌క్కెర తిన‌డం మానేసిన 30 రోజుల‌కు మీ శ‌రీరంలో అద్భుత‌మైన ఫ‌లితాలు ఉంటాయ‌ ?](https://yuvatelangana.com/%e0%b0%9a%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%86%e0%b0%b0-%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a8%e0%b0%a1%e0%b0%82-%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b1%87%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8-30-%e0%b0%b0/): అధ్య‌య‌నాలు చెబుతున్న ప్ర‌కారం చ‌క్కెర తిన‌డం మానేసిన వారికి గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయ‌ని తేలింది. చ‌క్కెర తీసుకోవ‌డం ఆపేస్తే చ‌ర్మం కూడా మ‌ర‌మ్మ‌త్తుల‌కు గుర‌వుతుంది. చ‌ర్మ క‌ణాలు డ్యామేజ్ అవ‌కుండా ర‌క్షించ‌బ‌డ‌తాయి. దీంతో వృద్ధాప్య ఛాయ‌లు త‌గ్గి య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు. ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఒత్తిడి, ఆందోళ‌న ఉండ‌వు. లివ‌ర్‌లో ఉండే కొవ్వు క్ర‌మంగా తగ్గిపోతుంది. మీరు తినే ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం స‌రిగ్గా శోషించుకుంటుంది. ఇలా చ‌క్కెర తిన‌డం మానేసిన 30 రోజుల‌కు మీ శ‌రీరంలో అద్భుత‌మైన మార్పులు చోటు చేసుకోవ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. . ముఖ్యంగా శ‌రీరంలోని కొవ్వు క‌రుగుతుంది. బ‌రువు త‌గ్గుతారు. చ‌క్కెర తీసుకోవ‌డం మానేస్తే కొంద‌రికి విసుగు వ‌స్తుంది. ప్ర‌తి విష‌యానికి చికాకు ప‌డుతుంటారు. ఏకాగ్ర‌త లోపిస్తుంది. జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గిన‌ట్లు ఫీల‌వుతారు. వికారంగా కూడా అనిపిస్తుంది. నిద్ర ప‌ట్ట‌దు. ఆందోళ‌న […] - [భారత సైనిక దళాలకు తమ మద్దతును ప్రకటించారు.](https://yuvatelangana.com/%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4-%e0%b0%b8%e0%b1%88%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95-%e0%b0%a6%e0%b0%b3%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%a4%e0%b0%ae-%e0%b0%ae%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6/): తమ నిర్మాణ సంస్థ ద్వారా ఇటీవల విడుదలైన ‘సింగిల్’ చిత్రం ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని సైనికుల సంక్షేమానికి విరాళంగా అందించనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించారు.హైదరాబాద్‌లో ‘సింగిల్’ సినిమా సక్సెస్ మీట్‌లో ఈ ప్రకటన చేశారు. దేశ సరిహద్దుల్లో సైనికులు అప్రమత్తంగా ఉంటూ, దేశ రక్షణ కోసం పోరాడుతున్న సమయంలో తాము సినిమా విజయోత్సవ సంబరాలు చేసుకోవడం కాదని భావించినట్లు ఆయన తెలిపారు. కేవలం సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. భారత్-పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో,నిర్మాత అల్లు అరవింద్ భారత సైనిక దళాలకు తమ మద్దతును ప్రకటించారు. - [తిరుమలలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.](https://yuvatelangana.com/%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81%e0%b0%ae%e0%b0%b2%e0%b0%b2%e0%b1%8b%e0%b0%a8%e0%b1%82-%e0%b0%ad%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b0%a8%e0%b1%81-%e0%b0%95%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81/): భారత్-పాకిస్థాన్ ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో తిరుమలలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో TTD హై అలర్ట్ ప్రకటించడంతో శనివారం తనిఖీలు ముమ్మరం చేశారు. శ్రీవారి ఆలయంతో పాటు వివిధ ప్రాంతాలు, వాహనాలు, భక్తులు తిరిగే ప్రాంతాల్లో ఆక్టోపస్ బలగాలు, టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సిబ్బంది సూచించారు. - [శంషాబాద్‌ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు.](https://yuvatelangana.com/%e0%b0%b6%e0%b0%82%e0%b0%b7%e0%b0%be%e0%b0%ac%e0%b0%be%e0%b0%a6%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%8b%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b1%80%e0%b0%b5%e0%b1%8d-%e0%b0%97%e0%b0%be/): భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధం వేళ హైదరాబాద్ షాక్ కు గురైన వార్త హల్ చల్ చేసింది. శంషాబాద్‌ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. విమానాశ్రయంలో బాంబులు పెట్టామని ఆగంతకులు మెయిల్ పంపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది, ఇతర అధికారులు ఎయిర్ పోర్టులో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. మరోవైపు సరిహద్దులో యుద్ధం కారణంగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. అంతర్జాతీయ విమానాశ్రయం కావడంతో బలగాలను పూర్తిస్థాయిలో మోహరించారు. 24 గంటల పాటు పూర్తి పర్యవేక్షణతో విమానాశ్రయానికి భద్రత కల్పిస్తున్నారు. స్థానిక శాంతి భద్రతల విభాగం, ఇంటెలిజెన్స్, ఎస్‌ బీ పోలీసుల సమన్వయంతో విమానాశ్రయానికి భద్రత కల్పించారు. ఎయిర్ పోర్టు చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. - [My GHMC App ను వినియోగించు.](https://yuvatelangana.com/my-ghmc-app-%e0%b0%a8%e0%b1%81-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%af%e0%b1%8b%e0%b0%97%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b1%81/): జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ 09-05-2025 విడుదల చేసిన ప్రకటనలో పౌరసేవలు పొందేందుకు , సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు (మై జీహెచ్‌ఎంసీ యాప్‌) పారిశుధ్యం, రహదారులు, జనన, వీధి దీపాలు, నాలాల పూడికతీత వంటి సమస్యలపై అక్షాంశం, రేఖాంశం ద్వారా ఫొటోలు యాప్‌లో అప్‌లోడ్‌ చేసి ఫిర్యాదు చేస్తే వివరాలు నేరుగా సంబంధిత అధికారికి వెళ్తాయన్నారు. - [కామారెడ్డి జిల్లా పాల్వంచకు చెందిన శ్రీధర్‌ ఐఈడీ పేలుడులో ప్రాణాలు కోల్పోయారు.](https://yuvatelangana.com/%e0%b0%95%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be-%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b5%e0%b0%82/): ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు, లంకపల్లి అడవుల్లో తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలింది. ఈ పేలుడులో ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. 7-05-2025 న కూంబింగ్‌‌ కోసం పోలీసులు వెళ్లగా గురువారం తెల్లవారుజామున ఈ పేలుడు సంభవించింది. తెలంగాణకు చెందిన ముగ్గురు గ్రౌహౌండ్స్ పోలీసులు అక్కడికిక్కడే మృతి చెందారు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన సందీప్, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన పవన్ కళ్యాణ్, కామారెడ్డి జిల్లా పాల్వంచకు చెందిన శ్రీధర్‌ ఐఈడీ పేలుడులో ప్రాణాలు కోల్పోయారు. శ్రీధర్‌కు తొమ్మిది నెలల క్రితమే శ్రీవాణితో వివాహం జరిగింది. మృతితో కుటుంబంలో, గ్రామంలో విషాధ ఛాయలు అలముకున్నాయి. నాలుగు సంవత్సరాల క్రితమే శ్రీధర్ ఉద్యోగంలో చేరాడు. - [శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి పురాతన దేవాలయం పునః ప్రతిష్టాపన](https://yuvatelangana.com/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%ad%e0%b0%b5%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%b2%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b1%87%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b0/): దేవరకొండ మండలం పడమటపల్లి గ్రామంలో శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి పురాతన దేవాలయం గత కొన్ని రోజుల క్రితం పునః ప్రతిష్టాపన చేశారు, ఈరోజు పడమటపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పల్లా ప్రవీణ్ రెడ్డి గారి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ గారు శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు - [నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి](https://yuvatelangana.com/%e0%b0%a8%e0%b1%82%e0%b0%a4%e0%b0%a8-%e0%b0%b5%e0%b0%a7%e0%b1%82%e0%b0%b5%e0%b0%b0%e0%b1%81%e0%b0%b2%e0%b0%a8%e0%b1%81-%e0%b0%86%e0%b0%b6%e0%b1%80%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5%e0%b0%a6%e0%b0%bf%e0%b0%82/): రాయపర్తి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాలేపు శ్రీనివాస్ గారి కూతురు వివాహం హన్మకొండ D కన్వెన్షన్ హాల్లో జరుగగా ఈ వివాహ వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించిన…. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, పాలకుర్తి బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి 〰️ ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గారితో మండల పార్టీ అధ్యక్షులు మునవత్ నర్సింహా నాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మండల పార్టీ నాయకులు మాలోత్ వసుంధర్, సోషల్ మీడియా నాయకులు ఆశ్రఫ్ పాషా, చందు సతీష్, తదితరులు పాల్గొన్నారు…. - [అమ్మవారికి విశేష కుంకుమార్చన సేవ](https://yuvatelangana.com/%e0%b0%85%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b1%87%e0%b0%b7-%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%95%e0%b1%81%e0%b0%ae%e0%b0%be/): స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో సకలైశ్వర్య ప్రధాయిని అయిన శ్రీ పద్మావతి అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో,విశేష కుంకుమార్చన సేవ చేయడం జరిగింది. - [‘తెలంగాణ- జరూర్‌ ఆనా..’ నినాదాన్ని విసృత స్థాయిలో ప్రపంచవ్యాప్తం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.](https://yuvatelangana.com/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3-%e0%b0%9c%e0%b0%b0%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%86%e0%b0%a8%e0%b0%be-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%a8/): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న మిస్‌ వరల్డ్‌ పోటీలు 10-05-2025 నుంచి ప్రారంభం కానున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న మిస్ వరల్డ్–2025 పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి ఇప్పటికే 109 దేశాలకు చెందిన పోటీదారులు, ప్రతినిధులు, ఆహ్వానితులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గురువారం రిహార్సల్స్ ఉత్సాహంగా జరిగాయి. అందాల భామలు స్టేజ్‌పై తమ నడకలతో, నవ్వులతో, ఆకర్షణీయ కాస్ట్యూమ్స్‌తో అందంగా కనిపించారు. వారి ప్రతిభకు తగిన కార్యక్రమాలను ఎంపిక చేసుకొని ప్రాక్టీస్ చేశారు.ఈ పోటీలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది.హైదరాబాద్‌ నగర సాంస్కృతిక వైభవాన్ని, వైవిధ్యాన్ని చారిత్రక ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసే లక్ష్యంతో మిస్‌ వరల్డ్‌ పోటీదారులతో మే 13న చార్మినార్‌ వద్ద హెరిటేజ్‌ వాక్‌ను నిర్వహించనున్నారు.ఈ హెరిటేజ్‌ వాక్‌ కార్యక్రమం నుమారు 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ సందర్భంగా చారిత్రక చార్మినార్‌ కట్టడం, లాడ్‌ బజార్‌ […] - [అలాంటి ఒక పండు చర్మంను మెరిసేలా చేస్తుంది.](https://yuvatelangana.com/%e0%b0%85%e0%b0%b2%e0%b0%be%e0%b0%82%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%92%e0%b0%95-%e0%b0%aa%e0%b0%82%e0%b0%a1%e0%b1%81-%e0%b0%9a%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%82%e0%b0%a8%e0%b1%81-%e0%b0%ae%e0%b1%86/): గుండె ఆరోగ్యం-పోషకాలు పుష్కలం.. దానిమ్మ రసం రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. దాని శోథ నిరోధక లక్షణాల కారణంగా ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. నిపుణుల ప్రకారం దానిమ్మపండ్లు కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడం, రక్తపోటును తగ్గించడం, ధమనులలో ఫలకం ఏర్పడకుండా నిరోధించడం ద్వారా గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. మీ ఆహారంలో విటమిన్లు సి, కె, పొటాషియం, డైటరీ ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉండాలి. కాబట్టి మీరు ఉదయం ఒక గిన్నె దానిమ్మపండు తినవచ్చు. దీనిలోని ఫైబర్ కంటెంట్ మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. దానిమ్మపండులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలు ఉంటాయి. ఈ పండు పేగులకు కూడా ఒక వరం. దానిమ్మలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జలుబు, ఇన్ఫెక్షన్లను కూడా దూరంగా ఉంచుతుంది. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే దానిమ్మ చర్మంను మెరిసేలా చేస్తుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, ఇది […] - [వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.](https://yuvatelangana.com/%e0%b0%b5%e0%b1%80%e0%b0%a1%e0%b0%bf%e0%b0%af%e0%b1%8b%e0%b0%b2%e0%b1%81-%e0%b0%ab%e0%b1%8a%e0%b0%9f%e0%b1%8b%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b8%e0%b1%8b%e0%b0%b7%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%ae%e0%b1%80/): ఇండియన్ ఆయిల్ దేశవ్యాప్తంగా తగినంత ఇంధన నిల్వలను కలిగి ఉందని, తమ సరఫరా లైన్లు సజావుగా పనిచేస్తున్నాయని వివరించింది. మీరు తగినంత ఇంధనం ఉంటుందో లేదోనని భయపడి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇంధనం, LPG మా అన్ని అవుట్‌లెట్లలో సులభంగా అందుబాటులో ఉన్నాయని IOC ఒక X పోస్ట్‌లో పేర్కొంది. దేశ ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, పెట్రోల్ పంపుల వద్ద అనవసరమైన రద్దీని నివారించాలని IOC సూచించింది.భారతదేశం – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్ సరిహద్దులోని రాష్ట్రాల్లో భయాందోళనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంధనం, ఎల్‌పిజి వంటి నిత్యావసర వస్తువులు యుద్ధం కారణంగా తమకు లభిస్తాయో లేదోనన్న భయంతో వాటిని నిల్వ చేసుకోవడానికి ప్రజలు పెట్రోల్ పంపుల వద్ద క్యూలో నిల్చుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ విషయంపై దేశంలోని అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ […] - [ఇందిరమ్మ ఇళ్ల బాధ్యతలు పీవోలకే ఇవ్వాలి.](https://yuvatelangana.com/%e0%b0%87%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf%e0%b0%b0%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%87%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%ac%e0%b0%be%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%a4%e0%b0%b2%e0%b1%81-%e0%b0%aa/): ఇందిరమ్మ ఇళ్ల పథకం బాధ్యతలను జిల్లాల వారీగా కలెక్టర్లు పర్యవేక్షిస్తుండగా.. ఐటీడీఏల పరిధిలో మాత్రం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ల (పీవో)కు అప్పగించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు జ్యోతిబుద్ధ ప్రకాశ్‌, వీపీ గౌతమ్‌లతో సమావేశమైన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.ఐటీడీఏ పరిధిలో ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఐటీడీఏ పీవోలకు పంపి అర్హులను గుర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. - [IPL 2025 సీజన్‌ వాయిదా.](https://yuvatelangana.com/ipl-2025-%e0%b0%b8%e0%b1%80%e0%b0%9c%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%b5%e0%b0%be%e0%b0%af%e0%b0%bf%e0%b0%a6%e0%b0%be/): ఇండో-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేసింది.భారత్-పాకిస్థాన్ యుద్ధం అంతకంతకూ ముదురుతుండటంతో ఐపీఎల్-2025ను కొనసాగిస్తారా.. లేదా.. అనే అనుమానాలు నెలకొన్నాయి. భద్రతా కారణాల రీత్యా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్-పంజాబ్ కింగ్స్ మధ్య ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌ను రద్దు చేసింది బీసీసీఐ. దీంతో పూర్తి సీజన్‌ను నిలిపివేస్తారా అనే అనుమానాలు మొదలయ్యాయి అందుకు తగ్గట్లే ఇవాళ మీటింగ్ తర్వాత ఐపీఎల్-2025ను నిరవధికంగా వాయిదా వేసింది. మిగతా మ్యాచులు జరుగుతాయా.. లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు. నిరవధికంగా వాయిదా వేస్తున్నామని చెప్పడంతో ఇక ఈ సీజన్ క్లోజ్ అయినట్లేనని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. - [పాక్‌కు భారత్ గట్టిగా బుద్ధి చెబుతోంది.](https://yuvatelangana.com/%e0%b0%aa%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%81-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%97%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%97%e0%b0%be-%e0%b0%ac%e0%b1%81/): ఆపరేషన్ సిందూర్‌తో భారత్-పాక్ మధ్య పూర్తి స్థాయి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. భారత ఆర్మీ ముప్పేట దాడితో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్.. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడడం, పాత వీడియోలతో అసత్య ప్రచారం చేయడం వంటి కుటిల యత్నాలకు పాల్పడుతోంది. అయితే ఎప్పటికప్పుడు పాక్‌కు భారత్ గట్టిగా బుద్ధి చెబుతోంది.మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో పాకిస్తాన్ సైన్యం సరిహద్దు దాటి చొరబాటుకు యత్నించింది. అయితే వారి ప్రయత్నాలను భారత సరిహద్దు భద్రతా దళం (BSF) భగ్నం చేసింది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో వైమానిక దాడుల కారణంగా సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శ్రీనగర్, జమ్మూ, పంజాబ్, రాజస్థాన్‌లోని తదితర ప్రాంతాల్లో రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని తెలుస్తోంది.జమ్మూలోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ (Pakistan) భూభాగంపై నుంచి పదుల సంఖ్యలో డ్రోన్లు జమ్మూ […] - [“ఆపరేషన్ సిందూర్”కు సంఘీభావంగా హైదరాబాద్లో భారీ ర్యాలీ.](https://yuvatelangana.com/%e0%b0%86%e0%b0%aa%e0%b0%b0%e0%b1%87%e0%b0%b7%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%82%e0%b0%a6%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%95%e0%b1%81-%e0%b0%b8%e0%b0%82%e0%b0%98%e0%b1%80/): ఈ సంఘీభావ ర్యాలీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హాజరయ్యారు. సెక్రటేరియట్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో సీఎం తన భుజాన జాతీయ జెండా వేసుకొని పాల్గొనడం విశేషం. ర్యాలీలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని అక్కడి నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. టెర్రరిస్టుల దాడిలో అమరులైన సైనికులకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు నివాళులు అర్పించారు. అనంతరం ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. - [ఆపరేషన్‌ సింధూర్‌ ఎఫెక్ట్భారత్‌లోని 27 విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేత](https://yuvatelangana.com/%e0%b0%86%e0%b0%aa%e0%b0%b0%e0%b1%87%e0%b0%b7%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%82%e0%b0%a7%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%8e%e0%b0%ab%e0%b1%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%9f/): ఆపరేషన్‌ సింధూర్‌ ఎఫెక్ట్భారత్‌లోని 27 విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేతధర్మశాల, సిమ్లా, గ్వాలియర్‌, శ్రీనగర్‌, పాటియాలా..అమృత్‌సర్‌, చండీగఢ్‌ సహా 27 ఎయిర్‌పోర్ట్‌లు బంద్‌ఉద్రిక్తతల నేపథ్యంలో 430 విమాన సర్వీసులు రద్దు జమ్ము ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్ దాడిజమ్ములో ఏడు చోట్ల భారీగా పేలుళ్ల శబ్దంజమ్ము నగరం మొత్తం బ్లాక్‌అవుట్‌ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికపలుచోట్ల పాక్‌ డ్రోన్లను కూల్చివేసిన భారత సైన్యం - [సీఎం రేవంత్‌రెడ్డికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై లేదు](https://yuvatelangana.com/%e0%b0%b8%e0%b1%80%e0%b0%8e%e0%b0%82-%e0%b0%b0%e0%b1%87%e0%b0%b5%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%85%e0%b0%82%e0%b0%a6/): సీఎం రేవంత్‌రెడ్డికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై లేదు తక్షణమే తొందరగా ధాన్యం కొనుగోలు చేయకపోతే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తాం! •••••••••••••••••••••••••••••••••••• బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో మాజీ మంత్రి ఎర్రబెల్లి విస్తృత స్థాయి సమావేశం వర్ధన్నపేట నియోజకవర్గం లోని 13 డివిజన్ లకు కలిపి ఈరోజు హనుమకొండ (రాంనగర్) లోని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ఈ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య సీనియర్ నాయకులు , కార్యకర్తలు యూత్ సోషల్ మీడియా నాయకులు తదితరులు పాల్గొన్నారు. - [స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో గురువారం సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారికి తిరుప్పావడ సేవ.](https://yuvatelangana.com/%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a3%e0%b0%97%e0%b0%bf%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%a6%e0%b0%bf%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af-%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%87%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0/): శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖము శుక్ల పక్షము వసంత ఋతువు ఏకాదశి గురువారం మే 8వ తేదీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రాతః కాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. సుప్రభాతసేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు,ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించడం జరిగింది. అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు సుగంధ భరిత పుష్పమాలలను,పట్టు పితాంబరాలను మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య తీసుకొని వచ్చి శ్రీ స్వామివారికి తోమాల సేవలో పుష్పమాలలను మరియు మెల్ చాట్ వస్త్ర సేవలో పట్టు వస్త్రములు సమర్పించడం జరిగింది. ఉదయం 7 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మని మయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళభరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి వేయి నామాల శ్రీ వేంకటేశ్వర స్వామి […] - [ఉచిత బస్సుపై ఆయన Xలో సమాధానం ఇచ్చారు.](https://yuvatelangana.com/%e0%b0%89%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a4-%e0%b0%ac%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%81%e0%b0%aa%e0%b1%88-%e0%b0%86%e0%b0%af%e0%b0%a8-x%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b8%e0%b0%ae%e0%b0%be%e0%b0%a7%e0%b0%be/): ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ Xలో సమాధానం ఇచ్చారు.ష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకంపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, తదితర గుర్తింపు కార్డులను కండక్టర్లకు చూపించి జీరో టికెట్లను తీసుకోవచ్చని తెలిపారు.ఆధార్ కార్డు ఒక్కటే ప్రామాణికం కాదని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. - [ఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎనౌకౌంటర్ 22మంది మావోయిస్టులు మృతి.కర్రిగుట్టల్లో కాల్పుల మోత పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం.](https://yuvatelangana.com/%e0%b0%9b%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b1%80%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%97%e0%b0%a2%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%ae%e0%b0%b0%e0%b1%8b-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b1%80-%e0%b0%8e%e0%b0%a8/): ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కర్రిగు ట్టల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటుచేసు కుంది. మావోయిస్టు అగ్రనేతలు అక్కడే ఉన్నారని 10 వేల మందికి పైగా భద్రతా బలగాలు గత 20 రోజులుగా సెర్చ్ ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం ఊసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎదురు కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్ట్ అగ్ర నాయకుల కోసం భద్రతా బలగాలు అన్వేషణ ప్రారంభించగా వారి ఆచూకీ ఇంకా దొరకలేదని సమాచారం. ఇప్పటికే రెండు కొండలను స్వాధీనం చేసుకున్న సైనికులు త్వరలోనే మూడో కొండనూ స్వాధీనం చేసుకునే దిశగా ముందుకు కదులుతున్నారు. గత వారం హెలికాప్టర్ల సాయంతో భద్రతా దళాలను ధోబే కొండలపైకి తరలించారు. అప్పటి నుంచే కర్రిగుట్ట ఆపరేషన్ ప్రారంభమైంది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం అగ్ర నక్సలైట్ నాయకులు కర్రిగుట్ట కొండల్లో దాక్కు న్నారని.. వారిని పట్టుకుంటే ఆపరేషన్ ముగు స్తుందని సమాచారం. - [సమంతరుత్ ప్రభుకు ఇంకా "శుభం" కార్డ్.](https://yuvatelangana.com/%e0%b0%b8%e0%b0%ae%e0%b0%82%e0%b0%a4%e0%b0%b0%e0%b1%81%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ad%e0%b1%81-%e0%b0%b6%e0%b1%81%e0%b0%ad%e0%b0%82/): టాప్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నిర్మాతగా మారి అతిథి పాత్రలో నటించిన “శుభం“. సొంతంగా నిర్మాణ సంస్థ ట్రా లా లా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ, శ్రీయా కొంతం, శ్రావణి లక్ష్మీ, శాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమాకు యువ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందించారు. మే 9వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు ముందుగానే ప్రదర్శించారు.మూవీ మొదలైనప్పటి నుంచి చివరి సన్నివేశం వరకు పుల్లుగా ఎంజాయ్ చేశా. అతి కాకుండా మంచి కంటెంట్‌తో హాస్యాన్ని పండించిన విధానం బాగుంది.శుభం సినిమాతో సమంత నిర్మాతగా అణిముత్యం లాంటి సినిమాను అందించారు.శుభం సినిమా చూసిన తర్వాత చిన్నప్పుడు […] - [విజయ్ దేవరకొండపై కేసు నమోదవడం అందరినీ షాక్ కు గురిచేసింది.](https://yuvatelangana.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9c%e0%b0%af%e0%b1%8d-%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b0%b0%e0%b0%95%e0%b1%8a%e0%b0%82%e0%b0%a1%e0%b0%aa%e0%b1%88-%e0%b0%95%e0%b1%87%e0%b0%b8%e0%b1%81-%e0%b0%a8%e0%b0%ae/): తమిళ స్టార్ హీరో సూర్య – పూజా హెగ్దే జంటగా తాజా చిత్రం ‘రెట్రో’. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే1న తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది. రిలీజ్ కు ముందు ఈ సినిమా ప్రమోషన్స్ ను టీమ్ గట్టిగా నిర్వహించారు. ఈక్రమంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ గెస్ట్ గా హాజరయ్యారు. తన స్టైలిష్ లుక్, స్పీచ్ తో ఆకట్టుకున్నారు. సూర్యపై తన అభిమాన్ని, కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడిని విజయ్ దేవరకొండ గుర్తు చేస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆదివాసీల గురించి మాట్లాడారు.మరోవైపు పలు విషయాల్లోనూ విజయ్ దేవరకొండ పేరు వివాదాస్పందంగా మారుతోంది. తాజాగా విజయ్ దేవరకొండపై కేసు నమోదవడం అందరినీ షాక్ కు గురిచేసింది.లాయర్ కిషన్ లాల్ చౌహాన్ విజయ్ దేవరకొండ మీద కేసు నమోదు చేశారు. హైదరాబాద్ […] - [భారత్‌ ఘనమైన విజయాన్ని సాధించింది..](https://yuvatelangana.com/%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%98%e0%b0%a8%e0%b0%ae%e0%b1%88%e0%b0%a8-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9c%e0%b0%af%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%b8/): పార్లమెంటులో,పహల్గాంలో,పఠాన్‌కోట్‌లో,పుల్వామాలో.ఇలా ఎక్కడ పడితే అక్కడ పదే పదే విచక్షణరహిత దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదుల పీచమణచడానికి చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భాగంగా భారతదేశం వారికి చెందిన 9 కీలక స్థావరాలను గుర్తించింది. నిఘా వర్గాల ద్వారా వాటికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించి అనూహ్యంగా అర్ధరాత్రి దాడులు చేపట్టి అరగంటలోపే పని ముగించేసింది. పుల్వామాలో నలభై మంది భారతీయ సైనికులను బలిగొన్న జైషే మహమ్మద్‌ ఉగ్రవాదుల కీలక స్థావరాలు.. సముద్ర మార్గంలో ముంబైలోకి చొరబడి నరమేధం సృష్టించిన అజ్మల్‌కసబ్‌కు శిక్షణ ఇచ్చిన ఉగ్ర శిబిరం.. పహల్గాం దాడికి సూత్రధారి అయిన లష్కరేతాయిబాకు చెందిన కీలక క్యాంపులపై క్షిపణులతో విరుచుకుపడింది! పదుల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టింది. భారత్‌ దాడిలో తునాతునకలైన ఆ తొమ్మిది ఉగ్రవాద క్యాంపుల్లో ఐదు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉండగా.. నాలుగు పాకిస్థాన్‌లో ఉన్నాయి. 1.సయ్యద్‌నా బిలాల్‌ క్యాంప్‌, ముజఫరాబాద్‌ (పీవోకే) 2.షవాయ్‌ నాలా క్యాంప్‌, ముజఫరాబాద్‌ (పీవోకే) 3.మర్కజ్‌ తయ్యబా, […] - [ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతంగా పూర్తి చేసిన భద్రతా దళాలను ప్రశంసించారు మోదీ.](https://yuvatelangana.com/%e0%b0%86%e0%b0%aa%e0%b0%b0%e0%b1%87%e0%b0%b7%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%82%e0%b0%a6%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9c%e0%b0%af%e0%b0%b5%e0%b0%82/): ఉగ్రవాదాన్ని ఎలాంటి రూపంలోనూ సహించమని ప్రధాని మోదీ మంత్రివర్గ సమావేశంలో స్పష్టం చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతంగా పూర్తి చేసిన భద్రతా దళాలను ప్రశంసించారు.ఉగ్రవాదాన్ని సహించేది లేదని ప్రధాని మోదీ మరోసారి నొక్కి చెప్పారు. ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా ఉపేక్షించకూడదని వ్యాఖ్యానించారు. బుధవారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను విజయవంతం చేసిన భద్రతా దళాలపై మోదీ ప్రశంసలు గుప్పించారు. భేటీలో తొలుత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ జరిగిన తీరును మంత్రులకు వివరించారు.మంత్రులు బల్లపై చరుస్తూ తమ అభినందనలు తెలిపారు.మరోవైపు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో ప్రధాని మోదీ యూరప్‌ పర్యటన రద్దయింది. ఈనెల మధ్యలో క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్‌ దేశాల్లో మోదీ పర్యటించాల్సి ఉంది. - [దినివల్ల పలు మహిళా కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి.](https://yuvatelangana.com/%e0%b0%a6%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b5%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%b2%e0%b1%81-%e0%b0%ae%e0%b0%b9%e0%b0%bf%e0%b0%b3%e0%b0%be-%e0%b0%95%e0%b1%81%e0%b0%9f%e0%b1%81%e0%b0%82/): ఎల్లారెడ్డి : నియోజకవర్గ ఆడబడుచులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు,పలు మహిళా కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. గ్రామాలను సందర్శించినపుడు, స్థానిక మహిళలు తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.దీనికి వెంటనే స్పందించిన మదన్ మోహన్ గారు, తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఈ సమస్య ప్రాధాన్యతతో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, సంబంధిత అధికారులు మరియు మంత్రి గారితో చర్చించి, గత ప్రభుత్వంలో ఆగిపోయిన సుమారు ₹1.72 కోట్ల విలువైన 2BHK బిల్లులను విడుదల చేయించి లబ్ధిదారులకు అందజేశారు.గాంధారి & ఎల్లారెడ్డి మండలం గత ప్రభుత్వా పాలకుల అసమర్థత కారణంగా గాంధారి మండలం మేడిపల్లి, గుర్జాల,గుర్జల్ తండా, వెంకటాపూర్ తండా గ్రామాలకు మరియు ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్, వెంకటాపూర్, వెల్లుట్ల, కొకొండ గ్రామాలకు చెందిన 2BHK లబ్ధిదారులకు బిల్లులు విడుదల కాక సదరు మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆడబడుచులకు అండగా నిలిచిన సందర్భంగా మహిళలు […] - [ఇల్లు లే ని పేదలను ఎంపిక చేయాలని మంత్రి అధికారు లను ఆదేశించారు 41 మంది లబ్దిదారులకు చెక్కులు.](https://yuvatelangana.com/%e0%b0%87%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b2%e0%b1%87-%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%87%e0%b0%a6%e0%b0%b2%e0%b0%a8%e0%b1%81-%e0%b0%8e%e0%b0%82%e0%b0%aa%e0%b0%bf%e0%b0%95-%e0%b0%9a/): హుస్నాబాద్ : పదేండ్లలో నియోజకవ ర్గంలోని ఏడు మండలాల్లో 1,237 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు అయితే, 443 మాత్రమే డ బుల్ బెడ్ రూం ఇల్లు లబ్దిదారులకు ఇచ్చారని గుర్తు చేశారు. 227 నిర్మాణంలో ఉన్నాయన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ఒక్క ఏడాదిలోనే ఒక్కో నియో జకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, ఏటా 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. రెండు నెలల్లో రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లు ప్రక్రియ జరుగుతోందని అ న్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఎం పిక ప్రక్రియ సాఫీ గా జరగాలని, ఇల్లు లే ని పేదలను ఎంపిక చేయాలని మంత్రి అధికారు లను ఆదేశించారు. రాజకీయాలకు అతీతంగా ఎ లాంటి అవినీతికి తావు లేకుండా ఇళ్ల లబ్దిదారుల ఎంపిక చేయాలని, మొదటి దశలో ఇల్లు రాకపోతే రెండో దశ ఇల్లు వస్తున్నదని, ఇళ్లు కట్టుకునే వారికి అప్పు మహిళా సంఘాల నుంచి […] - [ఇంతకాలం నాకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు....!](https://yuvatelangana.com/%e0%b0%87%e0%b0%82%e0%b0%a4%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%82-%e0%b0%a8%e0%b0%be%e0%b0%95%e0%b1%81-%e0%b0%85%e0%b0%82%e0%b0%a1%e0%b0%97%e0%b0%be-%e0%b0%89%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%82/): అందరికీ నమస్కారం. నేను టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్న విషయాన్ని మీ అందరికీ చెప్పాలనుకుం టున్నా. నా దేశానికి టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవం. ఇంతకాలం నాకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు. ఇకపై నేను వన్డే ఫార్మాట్లో మాత్రమే భారత్కు ప్రాతినిధ్యం వహిస్తాను అని రోహిత్ వెల్లడించాడు. టీమిండియా సారధి రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ను వీడిన రోహిత్.. టెస్టులు, వన్డేల్లో ఆడుతు న్నాడు. ఇప్పుడు టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటిం చిన హిట్ మ్యాన్.. కేవలం వన్డేలు మాత్రమే ఆడతానని ఇన్స్టాగ్రాం వేదికగా వెల్లడించాడు. 8-ఏళ్ల రోహిత్ తన టెస్టు కెరీర్లో 67 మ్యాచులు ఆడి, 40.57 సగటుతో 4301 పరుగులు చేశాడు. వీటిలో 12 శతకాలు, 18 అర్థశతకాలు […] - [గౌరవ పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి యశస్విని ఝాన్సీ రెడ్డి గారి ఆదేశాల మేరకు](https://yuvatelangana.com/%e0%b0%97%e0%b1%8c%e0%b0%b0%e0%b0%b5-%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%af%e0%b1%8b%e0%b0%9c%e0%b0%95%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d/): ఈరోజు రాయపర్తి మండలం, మైలారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిర్ర రవి వాళ్ల పెద్దనాన్న చిర్ర కొమురయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన అందజేసిన మాజీ టీపీసీసీ కార్యదర్శి బిల్లా సుధీర్ రెడ్డి మాజీ సర్పంచ్ లేత ఆకుల సుమతి యాదవ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల నాయకులు చిర్ర మల్లయ్య గబ్బెట బాబు గాడి పెళ్లి ఎల్లయ్య గాడి పెళ్లి వెంకన్న * సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిర్ర* శ్రీధర్ చిర్ర రవి గాడి పెళ్లి సమ్మయ్య గాడి పెళ్లి బచ్చలి యాకయ్య చిర్రా ఎల్లయ్య గాడి పెళ్లి మైసయ్య యాకయ్య గాడి పెళ్లి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. - [బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్](https://yuvatelangana.com/%e0%b0%ac%e0%b1%80%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%aa%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%80-%e0%b0%87%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%82%e0%b0%b0%e0%b1%86%e0%b0%a8/): తుంగతుర్తి నియోజకవర్గం: అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త గుడిపాటి విజయ గారు గత కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు మరణించారు వారికి భారత రాష్ట్ర సమితి పార్టీ యొక్క క్రియాశీలక సభ్యత్వం పొందినటువంటి కార్యకర్త కావడంతో వెంటనే స్పందించిన తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు శ్రీ డా.గాదరి కిశోర్ కుమార్ గారు వారికి సంబంధించిన FIR కాపీలు మరియు పోస్టుమార్టం రిపోర్టులను భారత రాష్ట్ర సమితి పార్టీ ఇన్సూరెన్స్ విభాగానికి పంపడం జరిగింది. వారికి మంజూరైన భారత రాష్ట్ర సమితి పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును ఈరోజు వారి కుటుంబ సభ్యులకు ₹2,00,000/-(రెండు లక్షల రూపాయల) చెక్కును అందజేశారు. - [వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయం లో…](https://yuvatelangana.com/%e0%b0%b5%e0%b0%b0%e0%b0%82%e0%b0%97%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be-%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%ae/): బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మునవత్ నర్సింహా నాయక్ అధ్యక్షత న బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో ‘విస్తృత స్థాయి సమావేశం’ నిర్వహించి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే దిశ గా కార్యకర్తలు అందరు కలిసి పనిచేయాలి అని పిలుపు ఇచ్చిన…. ✦ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, పాలకుర్తి బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి– ఎర్రబెల్లి దయాకర్ రావు గారు… ఈ కార్యక్రమం లో SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి గారు, రాయపర్తి మండల పార్టీ ఎన్నికల ఇంచార్జి గుడిపూడి గోపాల్ రావు గారు, మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, పార్టీ ముఖ్య నాయకులు, గ్రామ పార్టీ ఇంచార్జి లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు… - [గాలి బీభత్సం బాధితులను పరామర్శించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి](https://yuvatelangana.com/%e0%b0%97%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%ac%e0%b1%80%e0%b0%ad%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b0%82-%e0%b0%ac%e0%b0%be%e0%b0%a7%e0%b0%bf%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b0%a8%e0%b1%81-%e0%b0%aa/): పాలకుర్తి మండల కేంద్రంలో గాలి బీభత్సం కారణంగా కిరాయి ఇంటిలో నివాసముంటున్న రాపర్తి లక్ష్మీ W/o రామచంద్రయ్య గారు తీవ్రంగా బాధపడ్డారు. గత కొన్ని రోజులుగా కిరాయికి ఓ చిన్న ఇంటిలో నివసిస్తున్న ఈ కుటుంబానికి, రాత్రి వచ్చిన బలమైన గాలికి ఇంటి పై భాగంలో ఉన్న రేకులు పూర్తిగా ఎగిరిపోయాయి. విషయం తెలుసుకున్న పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించారు.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు వారి నివాసానికి స్వయంగా వెళ్లి, రాపర్తి లక్ష్మీ మరియు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిస్థితిని పూర్తిగా తెలుసుకున్నారు. తక్షణ సహాయం కింద ఎమ్మెల్యే గారు స్వయంగా నిత్యావసర సరుకులు కొనివచ్చి బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబాన్ని ఓదార్చుతూ, ప్రభుత్వం వారి సంక్షేమానికి అంగీకరంగా ఉన్నదని ధైర్యం చెప్పారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. రాపర్తి […] - [తెలంగాణ ఇజ్జత్ తీసినా కాంగ్రెస్](https://yuvatelangana.com/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3-%e0%b0%87%e0%b0%9c%e0%b1%8d%e0%b0%9c%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%a4%e0%b1%80%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%be-%e0%b0%95%e0%b0%be/): సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ(మంగళవారం) రాజన్న సిరిసిల్ల జిల్లాలో బండి సంజయ్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. ప్రభుత్వం చివరి దాక ఉంటుందా అని ప్రజల్లో చర్చ మొదలైందని బండి సంజయ్ కుమార్ చెప్పారు. - [కేసీఆర్ అక్కడికి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.](https://yuvatelangana.com/%e0%b0%95%e0%b1%87%e0%b0%b8%e0%b1%80%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%a1%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%b5%e0%b1%86%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2/): త్వరలో అమెరికాకు కేసీఆర్.వీసా ప్రక్రియ కోసం హాజరు యూఎస్ కాన్సులేట్ కు మాజీ సీఎం! మనవడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్లేందుకు మాజీ సీఎం కేసీఆర్ త్వరలోనే అమెరికా వెళ్లనున్నారు. అందులో భాగంగా శుక్రవారం .. అమెరికన్ కాన్సులెట్కు వీసా ప్రక్రియ నిమిత్తం హాజరయ్యారు. తన గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరుకావాలని మనవడు కోరడంతో కేసీఆర్ అక్కడికి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. - [హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో షాకింగ్ ఘటన బాలుడిపై లైంగిక దాడి](https://yuvatelangana.com/%e0%b0%b9%e0%b1%88%e0%b0%a6%e0%b0%b0%e0%b0%be%e0%b0%ac%e0%b0%be%e0%b0%a6%e0%b1%8d-%e0%b0%9c%e0%b1%82%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b2%e0%b1%80%e0%b0%b9%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%b2/): ఈ విషయం బయటకు చెప్పవద్దని, చెబితే తనను రేప్ చేశావని చెప్తానని వార్నింగ్ ఇచ్చింది.ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో జరిగింది. 16 ఏళ్ల బాలుడిపై 28 ఏళ్ల యువతి లైంగికదాడికి పాల్పడింది.సదరు యువతి తన ఇంటి పక్కనే ఉన్న బాలుడికి మాయమాటలు చెప్పి లోబరుచుకుని నిత్యం తన ఇంట్లోకి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడింది. దీంతో ఆ బాలుడు భయంతో కొన్నాళ్లపాటు ఎవరికీ చెప్పలేదు. ఈ క్రమంలో శృతి మించి అసభ్యకర పనులు చేయాలని యువతి ఒత్తిడి చేయడంతో వేధింపులను తట్టుకోలేక అతడు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు వెంటనే పోలీసులను ఆశ్రయించ డంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.కాగా బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువతిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. - [మధుమేహ వ్యాధిగ్రస్తులు జామ పండ్లను ప్రతిరోజు తినొచ్చు.](https://yuvatelangana.com/%e0%b0%ae%e0%b0%a7%e0%b1%81%e0%b0%ae%e0%b1%87%e0%b0%b9-%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a7%e0%b0%bf%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%9c/): జామ పండులో ఫుల్ పోషకాలు జామ పండులో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ కే, కేలరీలు, పొటాషియం, కార్బోహైడ్రేడ్లు, డైటరీ ఫైబర్, వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో తక్కువ క్యాలరీలు, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ కారణంగా వీటిని ప్రతి రోజు తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జామ పండు తినడం వల్ల మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. జామపండుతో రక్తపోటుకు చెక్ జామపండులో ఉండే పొటాషియం, సోడియం కారణంగా ఇది అధిక రక్తపోటును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. జామ పండు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జామపండు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచేందుకు సహాయపడుతుంది. జామ పండులో తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల ఇది బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. జామపండుతో ఆరోగ్య ప్రయోజనాలు జామపండు తినటం కారణంగా శరీరంలో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఇక […] - [పురుషులలో సెక్స్ సామర్ధ్యం పెంచే మామిడిపండు](https://yuvatelangana.com/%e0%b0%aa%e0%b1%81%e0%b0%b0%e0%b1%81%e0%b0%b7%e0%b1%81%e0%b0%b2%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b8%e0%b1%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%b8%e0%b0%be%e0%b0%ae%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a7%e0%b1%8d/): సీజనల్ పండు మామిడి పండు వచ్చేసింది. వేసవికాలంలో మాత్రమే దొరికే ఈ సీజనల్ పండు ఎంతో ప్రత్యేకమైనది. పండ్ల రారాజుగా చెప్పుకునే మామిడి పండ్లను ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. మామిడి పండ్లను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు అందం కూడా పెరుగుతుంది .అంతేకాదు మామిడిపండు శృంగార సామర్థ్యాన్ని కూడా ఇట్టే పెంచుతాయి. మరి ఎన్నో విశేష గుణాలు ఉన్న మామిడిపండ్ల యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం రండి. ఇక మామిడి పండులో ఉండే పోషకాలు పురుషులలో శృంగార సామర్థ్యం బాగా పెంచుతాయి. శృంగార ఉద్దీపనకు మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే మామిడి పండును తినడం మంచిది. అయితే అతిగా తినడం మాత్రం అనారోగ్యాలకు దారితీస్తుంది. మామిడితో హైబీపీకి చెక్.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇక మామిడి పండ్లు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. మామిడిపండ్లలో ఉండే బీటా కెరోటిన్ ఆస్తమా నుంచి మనకు […] - [వందల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును ఒక మెడిసిన్ గా కూడా ఉపయోగిస్తున్నారు.](https://yuvatelangana.com/%e0%b0%b5%e0%b0%82%e0%b0%a6%e0%b0%b2-%e0%b0%8f%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%a8%e0%b1%81%e0%b0%82%e0%b0%9a%e0%b1%87-%e0%b0%ae%e0%b0%a8-%e0%b0%aa%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5%e0%b1%80/): మునగాకుతో ఈ లాభాలు ఆ పొడిని నీళ్లలో కలిపి మొహం మీద లేదా బాడీకి నల్ల మచ్చలు ఏర్పడినచోట రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి..లేదా ఆకులను కడిగి కొద్దిసేపు నీటిలో మరిగించి ఆ నీటిని తాగడం వలన చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య ఉన్నవారికి మేలు జరుగుతుంది. మునగాకు ఇలా తీసుకుంటే షుగర్ తగ్గుతుంది మునగాకులో పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. మునగాకు తినడం వలన కంటి చూపు మెరుగుపడుతుంది.మహిళలు రోజుకి 7గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్ గా తీసుకుంటే, వారి శరీరంలో 13.5శాతం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇలా ఉపయోగిస్తే చర్మ సంబంధిత వ్యాధులు మాయం యాంటి ఆక్సిడెంట్ లు మునగాకులో ఉండటం వలన చర్మ సంబంధిత వ్యాధుల సమస్యలను అరికడతాయి. చర్మం పై మొహం మీద నల్లమచ్చలు ,మొటిమలు ఏర్పడిన […] - [భవిష్యత్తు తరాల ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారే ప్రమాదం ఉన్నది!](https://yuvatelangana.com/%e0%b0%ad%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b7%e0%b1%8d%e0%b0%af%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81-%e0%b0%a4%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2-%e0%b0%86%e0%b0%b0%e0%b1%8b%e0%b0%97%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a8/): ఈ ప్లాస్టిక్‌ రేణువులు మానవుల్లోని భిన్నరకాల పేగు కణాల్లో ఉంచి పరిశీలించారు. వీటిలో మ్యూకస్‌ను ఉత్పత్తి చేసే కణాలు.. స్మూక్ష్మ, నానో ప్లాస్టిక్‌లను ఎక్కువగా శోషించుకుంటున్నట్లు తేలింది. అవి జన్యు పదార్థం ఉండే కణ కేంద్రంలోకి ప్రవేశిస్తున్నట్లు వెల్లడైంది. దీనివల్ల మానవ ఆరోగ్యంపై దీర్ఘకాలంలో పడే ప్రభావాన్ని వెలుగులోకి తీసుకురావడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని సైంటిస్టులు తెలిపారు. ఈ నేపథ్యంలో బార్సిలోనా యూనివర్సిటీ సైంటిస్టులు వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న పలురకాల టీ బ్యాగుల్లోని సూక్ష్మ, నానో ప్లాస్టిక్‌ల తీరుతెన్నులను పరిశీలించారు. నైలాన్‌-6, పాలీప్రొపలీన్‌, సెల్యులోజ్‌ వంటి పాలీమర్లతో తయారైన కొన్ని టీ బ్యాగులపై పరిశోధనలు చేశారు. వీటి సాయంతో టీ కలిపేటప్పుడు భారీ స్థాయిలో నానో రేణువులు, పోగులు విడుదలైనట్లు గుర్తించారు. పాలీప్రొపలీన్‌.. మిల్లీలీటర్‌కు 120 కోట్ల రేణువులను విడుదల చేస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో రేణువు పరిమాణం సరాసరిన 136.7 నానోమీటర్లుగా ఉన్నది. సెల్యులోజ్‌ ద్వారా మిల్లీలీటర్‌కు 13.5 కోట్ల రేణువులు, […] - [లైఫ్‌ను పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలి?](https://yuvatelangana.com/%e0%b0%b2%e0%b1%88%e0%b0%ab%e0%b1%8d%e0%b0%a8%e0%b1%81-%e0%b0%aa%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf%e0%b0%97%e0%b0%be-%e0%b0%8e%e0%b0%82%e0%b0%9c%e0%b0%be%e0%b0%af%e0%b1%8d/): మీ గురించి ఇతరులు ఏం అనుకుంటారో అని ఆలోచిస్తున్నంత కాలం జీవితంలో ఆనందం అనేది ఉండదు. కాబట్టి మనసులో ఒకటి పెట్టుకొని బయటకు మరోలా ఉండడం మానుకోవాలి. మీకు నచ్చినట్టుగా మీరు ఉండడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే జీవితం బాగుంటుంది. అలాగే మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవడం మానేయండి. పోల్చుకోవడం వల్ల అసూయ ఏర్పడుతుంది. వారి దగ్గర ఉన్నది మీకు లేదన్న బాధ కలుగుతుంది. ఉన్న సంతోషం మాయమవుతుంది. విలాసవంతమైన జీవితం గడపాలంటే డబ్బు అవసరమే. కానీ సంతోషంగా ఉండటానికి అవసరంలేదు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపిన కొద్ది క్షణాలే మనకు జీవితాంతం గుర్తుండిపోతాయి. కాబట్టి మీ ప్రాధాన్యతలను మార్చుకోవాలి.మీకు శ్రమ అధికమవుతుంది తప్ప సంతోషం కనిపించదు. వంద పనులు ఒకేసారి చేసేబదులు ఏదో ఒక పనిని వందశాతం నిబద్ధతతో చేస్తే ఆనందం లభిస్తుంది. ఇష్టంగా ఆస్వాదిస్తూ చేసే పని మాత్రమే మీకు ఆనందాన్ని కలిగిస్తుంది.లైఫ్‌ని ఫుల్‌గా ఎక్స్‌పీరియెన్స్ చేయాలంటే గతాన్ని, భవిష్యత్తును […] - [కొత్తగా రేషన్ లబ్ది దారులకు సన్న బియ్యం పంపిణీ మొదలైంది....!](https://yuvatelangana.com/%e0%b0%95%e0%b1%8a%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%97%e0%b0%be-%e0%b0%b0%e0%b1%87%e0%b0%b7%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%b2%e0%b0%ac%e0%b1%8d%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%a6%e0%b0%be%e0%b0%b0%e0%b1%81/): రాష్ట్రంలో రేషన్ బియ్యం కోటా కూడా తగినట్లుగానే పెరిగింది. జనవరిలో 1.79 లక్షల టన్నులు గా ఉన్న బియ్యం కోటా, మే నెల నాటికి 1.86 లక్షల టన్నులకు చేరింది. కొత్త లబ్ధిదారుల అవస రాల కోసం అదనంగా 4,431 టన్నుల బియ్యాన్ని అధికారులు సరఫరా చేస్తున్నారు. ఇక, ఇదే సమయంలో పాత కార్డుల్లో కొత్తగా చేర్పులు.. తొలిగింపుల పైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. లబ్ది దారుల నుంచి దరఖాస్తుల మేరకు జనవరి నుంచి మే మధ్యలో ప్రభుత్వం 19 లక్షలకు పైగా లబ్ధిదారులను కొత్తగా గుర్తించింది. అయితే సాంకేతిక కారణాల వల్ల 7 లక్షలకు పైగా పేర్లు తొలగించినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తల్లిదండ్రుల కార్డుల్లో ఉన్నవాళ్లు వివాహం తర్వాత వేరుగా ఉండటంతో కార్డుల్లో మార్పులు జరిగాయి. చివరికి నికరంగా 12 లక్షల మందికి కొత్తగా రేషన్ అందనుంది. ఇక..ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో ఇంకా మూడు లక్షల […] - [HIT 3](https://yuvatelangana.com/hit-3/): హిట్ 3 టార్గెట్ ఆడియన్స్‌‌ని మెప్పించే చిత్రం అని ముందు నుంచీ చెప్పిన నాని..ఆ మాటను తూచా తప్పకుండా పాటిస్తూ కేవలం తన టార్గెట్ ఆడియన్స్ కోసమే ఈ మూడో కేసుని హింసాత్మకంగా ఛేదించాడు.నేచురల్ స్టార్ నాని సొంత నిర్మాణంలో వచ్చిన ‘హిట్’ ఫ్రాంచైజీలోని గత చిత్రాలు ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేశారు.క్రైమ్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఒక హత్య కేసును చాలా తెలివిగా ఛేదించగలిగే పోలీస్ ఆఫీసర్స్‌గా కనిపించారుహిట్, హిట్ 2 చిత్రాల్లోని అడవి శేష్, విశ్వక్ సేన్‌లు. అయితే హిట్ 3‌తో సొంత ఫ్రాంచైజీలో నిర్మాతగా కాకుండా ఈసారి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని..ఈ మూడోకేసు మాత్రం గత చిత్రాల మాదిరిగా ఉండదని ముందు నుంచీ చెప్తూనే ఉన్నాడు. అన్నివర్గాల ప్రేక్షకుల్నీ ఆదరించే చిత్రాలు కొన్నైతే..టార్గెట్ ఆడియన్స్‌ని మెప్పించే చిత్రాలు కొన్ని ఉంటాయి. - [పెరిగిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మరింత ఈజీగా ఆస్థుల రిజిస్ట్రేషన్….!](https://yuvatelangana.com/%e0%b0%aa%e0%b1%86%e0%b0%b0%e0%b0%bf%e0%b0%97%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%b8%e0%b0%ac%e0%b1%8d-%e0%b0%b0%e0%b0%bf%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d/): స్లాట్ బుకింగ్ విధానం ముఖ్య ఉద్దేశ్యం ప్రజలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింతసులభతరం చేయడం కార్యాలయాల్లో ఎక్కువసేపు వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తుందితెలంగాణాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానానికి మంచి స్పందన రావడంతోమొదటి దశలో 22 కార్యాలయాల్లో విజయవంతంగా అమలైన ఈ విధానం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.దీనివల్ల కార్యాలయాల్లో రద్దీ తగ్గుతుంది. సిబ్బంది కూడా సమర్థవంతంగా తమ విధులను నిర్వర్తించడానికి అవకాశం లభిస్తుంది.స్లాట్ బుకింగ్ విధానం ముఖ్య ఉద్దేశ్యం ప్రజలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయడం.. కార్యాలయాల్లో ఎక్కువసేపు వేచి ఉండే సమయాన్ని తగ్గించడం. - [నేడు అమరావతికి ప్రధాని మోడీ](https://yuvatelangana.com/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a1%e0%b1%81-%e0%b0%85%e0%b0%ae%e0%b0%b0%e0%b0%be%e0%b0%b5%e0%b0%a4%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a7%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%ae/): హైదరాబాద్ న్యూస్ డెస్క్ ; భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి రానున్న ప్రధాని మోదీ దాదాపు లక్ష కోట్ల రూపాయల పలు అభివృద్ధి పనులకు ప్రారంభం, శంకుస్థాపన చేయనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అమరావతి పునఃప్రారంభ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు రూ.49,040 కోట్ల అమరావతి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఏపీ రాజధాని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చరిత్రలో నిలిచిపోయేలా అమరావతి పునః ప్రారంభ కార్యక్రమం నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా శుక్రవారం మధ్యాహ్నం 3.25 నిమిషాలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. అమరావతి పనుల పునః ప్రారంభానికి సూచికగా ప్రధాని మోదీ పైలాన్ ఆవిష్కరించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రధాని మోదీ పాల్గొనే సభకు 5 లక్షల మంది హాజరయ్యేలా విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సభకు 29 గ్రామాల ప్రజలు, […] - [ఈ రోజు టెన్త్ పరీక్ష ఫలితాలు వెలువడున్నాయి.](https://yuvatelangana.com/%e0%b0%88-%e0%b0%b0%e0%b1%8b%e0%b0%9c%e0%b1%81-%e0%b0%9f%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%aa%e0%b0%b0%e0%b1%80%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7-%e0%b0%ab%e0%b0%b2%e0%b0%bf%e0%b0%a4/): ఈ రోజు టెన్త్ పరీక్ష ఫలితాలు వెలువడున్నాయి. పరీక్షలు చదువులో ఒక భాగం,చదువు జీవితంలో ఒక భాగంజీవితమే చదువు కాదుపరీక్షలే చదువు కాదు .. అంతేకాకుండా అతి ముఖ్యంగా విద్యార్థి యొక్క జ్ఞానానికి , పరిజ్ఞానానికి పరీక్షలు కొలమానం కాదు, కాకూడదు..ఒకే విద్యార్థి రాసిన ఒకే జవాబుకి ఒక్కొక్క టీచర్ ఒక్కో రకంగా ప్రతి స్పందించి మూల్యాంకనం చేసి మార్కులు ఇవ్వవచ్చు.. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది విద్యార్థి ఎంత బాగా రాసిన ఆ ఉపాధ్యాయుడు యొక్క మెదడులో ఆ జవాబు ఏ రకంగా ఉండాలి అని అనుకుంటాడో ఆ రకంగా ఉన్నప్పుడు మార్కులు పడతాయి.. కాబట్టి తల్లిదండ్రులు గురువులు ఈ సమయంలో విద్యార్థులకి బాసటగా నిలవాలి..తోడ్పాటునివ్వాలి.. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకు విన్నవించుకునేదేమనగా 🙏🏻 ఫలితాలను మీ పిల్లలని పక్కన కూర్చోబెట్టుకొని చూడండి..వాళ్ళని ఒంటరిగా ఫలితాల కోసం బయటికి పంపించకండి..అంతే కాదు ఇంట్లో కూడా ఒక రూమ్ లో కూర్చొని […] - [పంచముఖి హనుమాన్  దుండిగల్](https://yuvatelangana.com/test/) ## Pages - [Reporters](https://yuvatelangana.com/palakurthy-reporters/) - [Home](https://yuvatelangana.com/) [comment]: # (Generated by Hostinger Tools Plugin)